Pak-Afghan: పాక్ పై తాలిబాన్ల ప్రతీకారం..కునార్ నదిపై ప్రాజెక్టు
సింధు జలాలను ఆపేసి పాకిస్తాన్ కు నీరు లేకుండా చేసింది భారత్. ఇప్పుడు మరోవైపు ఆఫ్ఘాన్ కూడా భారత్ నే ఫాలో అవుతోంది. కునార్ నదిపై ప్రాజెక్టు కు ఆమోదం తెలిపి పాక్ కు మరో షాక్ ఇచ్చింది.
సింధు జలాలను ఆపేసి పాకిస్తాన్ కు నీరు లేకుండా చేసింది భారత్. ఇప్పుడు మరోవైపు ఆఫ్ఘాన్ కూడా భారత్ నే ఫాలో అవుతోంది. కునార్ నదిపై ప్రాజెక్టు కు ఆమోదం తెలిపి పాక్ కు మరో షాక్ ఇచ్చింది.
పాక్ ఉగ్రవాద సంస్థ లష్కరే తయ్యిబా మరోసారి రెచ్చిపోయింది. భారత్ను ఉద్దేశిస్తూ ఆ ఉగ్రసంస్థకు చెందిన నేత ఢిల్లీని ఆక్రమిస్తామని అర్థమచ్చేలా వ్యాఖ్యానించాడు.
పాకిస్థాన్లో చారిత్రక పరిణామం చోటుచేసుకుంది. దేశ విభజన అనంతరం తొలిసారిగా ఆ దేశ తరగతి గదుల్లో సంస్కృతం మారు మోగనుంది. ఇందులో భాగంగా యూనివర్సిటీలో సంస్కృతంపై కోర్సును ప్రవేశపెట్టారు. విద్యార్థులు మహాభారతం, భగవద్గీతలోని సంస్కృత శ్లోకాలను నేర్చుకోనున్నారు.
గుజరాత్ సముద్రంలో పాకిస్తాన్ బోటు కలకలం సృష్టించింది. అందులో 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతానికి వారంతా మత్స్యకారులని తెలుస్తున్నా..ఉగ్రవాదులనే అనుమానంతో విచారణ చేస్తున్నారు.
పాకిస్తాన్ అధికారులు మాటలు పడడంలో ముందుంటారు. తాజాగా పాక్ ఆర్మీ అధికారి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి తీవ్ర విమర్శల పాలౌవుతున్నారు. మీడియా సమావేశంలో మహిళా జర్నలిస్ట్ కు కన్నకొట్టడంపై జనాలు తిట్టిపోస్తున్నారు.
పాక్ ప్రభుత్వానికి మరో షాక్ తగిలింది. ఇప్పుడు సింధు ప్రావిన్స్లో ఉన్నవాళ్లు కూడా తమకు ప్రత్యేక సిందూదేశం కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఆదివారం కరాచీలో దీనిపై జరిగిన నిరసనలు హింసాత్మక ఘటనలకు దారితీశాయి.
పాకిస్థాన్లో మైనారిటీలపై దాడులకు రోజురోజుకు పెరుగుతన్నాయి. ఇటీవల ఓ పాస్టర్ను హత్య చేయడం దుమారం రేపింది. ఈ ఘటనను మైనారిటీ కమ్యూనిటీ మానవ హక్కుల సంస్థ తీవ్రంగా ఖండించింది.