BIG BREAKING : పాకిస్థాన్లో భూకంపం.. 240 కిలోమీటర్ల లోతులో!
పాకిస్తాన్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్పై 4.3 తీవ్రతతో కూడిన భూకంపం నమోదైంది. ఈ భూకంప ప్రభావం రాజధాని ఇస్లామాబాద్తో సహా పలు సమీప ప్రాంతాల్లో కనిపించింది.
పాకిస్తాన్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్పై 4.3 తీవ్రతతో కూడిన భూకంపం నమోదైంది. ఈ భూకంప ప్రభావం రాజధాని ఇస్లామాబాద్తో సహా పలు సమీప ప్రాంతాల్లో కనిపించింది.
ఇస్తాంబుల్ లో ఆఫ్ఘనిస్థాన్, పాకిస్తాన్ ల మధ్య మళ్ళీ శాంతి చర్చలు ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలో..చర్చలు విఫలం అయితే బహిరంగ యుద్ధం తప్పదని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ హెచ్చరించారు.
ప్రస్తుతం పాకిస్తాన్ చాలా కష్టాల్లో ఉందని చెబుతోంది ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్. దీని నివేదిక ప్రకారం సింధు జలాల ఒప్పందాన్ని నిలిపేశాక పాకిస్తాన్ నీటి కొరతో ఇబ్బంది పడుతోంది.
పాకిస్తాన్ ను దెబ్బ కొట్టేందుకు భారత్ దారిలోనే ఆఫ్ఘాన్ కూడా నడుస్తోంది. ఆఫ్ఘాన్ నుంచి పాకిస్తాన్ లోకి ప్రవహించే కునార్ నదిపై డ్యామ్ ను నిర్మించాలని భావిస్తోంది. దీనికి భారత్ మద్దతు తెలిపింది.
సరిహద్దుల్లో చైనా పెరుగుతున్న ప్రభావం, మరోవైపు పాకిస్తాన్ ఉగ్రవాద ప్రేరేపిత చర్యలను దృష్టిలో ఉంచుకుని, నేవీ తన దృఢమైన వైఖరిని ప్రపంచానికి చాటి చెప్పింది. ముఖ్యంగా 'ఆపరేషన్ సిందూర్' ప్రస్తావన పాకిస్తాన్కు గట్టి హెచ్చరికగా నిలిచింది.
పాకిస్తాన్, ఆఫ్ఘనిస్థాన్ లు మరో వారం పాటూ కాల్పుల విరమణకు అంగీకరించాయి. దీనిని టర్కీ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. నవంబర్ 6న ఇస్తాంబుల్ లో ఇరు దేశాలు మళ్ళీ సమావేశమవుతాయని చెప్పింది.
పాకిస్థాన్ మరోసారి సొంత ప్రజల మీదే దాడులకు తెగబడింది. అర్థరాత్రి బరితెగించి వైమానిక దాడులకు పాల్పడింది. ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ల పేరుతో బలోచ్ లిబరేషన్ ఆర్మీ(BLA) లక్ష్యంగా అర్ధరాత్రి వైమానిక దాడులకు దిగింది. ఈ దాడుల్లో 14 మంది మరణించారు.
పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ భారత్ పై మళ్ళీ నోరు పారేసుకున్నారు. ఇండియా చేతిలో ఆఫ్గాన్ కీలుబొమ్మగా మారిపోయిందని ఆరోపించారు. తమపై దాడి చేస్తే దానికి 50 రెట్ల తీవ్రతతో ప్రతి దాడి చేస్తామని ఖ్వాజా హెచ్చరించారు.
పాకిస్తాన్, ఆఫ్ఘనిస్థాన్ లు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ప్రస్తుతం రెండు దేశాలు తాత్కాలిక విరమణ పాటిస్తున్నాయి. తాజాగా టర్కీలో జరిగిన శాంతి చర్చలు విఫలం కావడంతో...ఇరు దేశాలు మళ్ళీ యుద్ధంలోకి దిగనున్నాయని తెలుస్తోంది.