Hyderabad Mock Drills: హైదరాబాద్లో మోగిన మాక్ డ్రిల్ సైరన్
హైదరాబాద్లో మాక్ డ్రిల్ సైరన్ మోగింది. నాలుగు ప్రాంతాల్లో మాక్ డ్రిల్స్ జరుగుతున్నాయి. సికింద్రాబాద్, కంచన్బాగ్ DRDA, గోల్కొండ, మౌలాలిలోని NFCలో డిఫెన్స్ బృందాలు మాక్డ్రిల్ ఏర్పాటు చేశారు. విశాఖలో రెండు చోట్ల మాక్ డ్రిల్స్ నిర్వహించారు.
Operation Sindoor: నాడు బాలాకోట్.. నేడు సిందూర్.. పాక్ ను చిత్తు చేసిన మోదీ వ్యూహం ఇదే!
నాడు బాలాకోట్, నేడు సిందూర్ ఆపరేషన్తో మోదీ వ్యూహం పాక్కు ముచ్చెమటలు పట్టిస్తోంది. మోదీ వ్యూహాలను అంచనా వేయడంలో పాక్ విఫలమైంది. దాయాది దృష్టి మరల్చి దెబ్బకొట్టడంలో భారత ప్రధాని మరోసారి పైచేయి సాధించారు.
Pak TV Anchor Cries: భారత్ మెరుపు దాడి.. వెక్కి వెక్కి ఏడ్చిన పాక్ టీవీ యాంకర్ - VIDEO
ఆపరేషన్ సిందూర్ అటాక్ తర్వాత పాకిస్తానీ టీవీ యాంకర్ వెక్కి వెక్కి ఏడుస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అమాయకులను చంపేస్తున్నారు, దేవుడా నువ్వే కాపాడు అంటూ కన్నీరు పెట్టుకుంది. మేము మానవులంతా ఒక్కటేనన్న విషయాన్ని మరచిపోయామని తెలిపింది.
Operation Sindoor: సిగ్గు లేదు.. ఉగ్రవాదుల అంత్యక్రియలకు హాజరైన పాక్ ఆర్మీ అధికారులు (VIDEO)
పీఓకేలో జరిగిన ఆపరేషన్ సిందూర్లో మరణించిన ఉగ్రవాదుల అంత్యక్రియలకు పాకిస్తాన్ ఆర్మీ అధికారులు హాజరైయ్యారు. బిలాల్ టెర్రర్ ట్రైనింగ్ క్యాంప్ అధిపతి యాకుబ్ మొఘల్ చనిపోయిన విషయం తెలిసిందే. అతని అంతిమ సంస్కారాల్లో ISI, ఆర్మీ అధికారులు హాజరైయ్యారు.
Masood Azhar Warning Letter | తలకాయ్ నరుకుతాం! | Operation Sindoor | India VS Pak WAR | RTV
PM Modi : రాష్ట్రపతితో ప్రధాని మోదీ భేటీ.. కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం
ప్రధాని మోదీ.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో సమావేశం అయ్యారు. పాకిస్థాన్, POKలో ఉగ్రస్థావరాలపై ఇండియన్ ఆర్మీ చేపట్టిన దాడుల గురించి ఆమెకు వివరించారు. కేంద్రం రేపు ఉదయం 11 గంటలకు అఖిలపక్ష భేటీకి పిలుపునిచ్చింది.
Operation Sindoor: ఎవరీ మసూద్ అజార్.. జైషే మహ్మద్ మాస్టర్ మైండ్ రహస్యాలివే..!
జేషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజార్ కుటుంబం ఆపరేషన్ సిందూర్లో హత్మమైంది. ఇతన్ని 1994లో అరెస్ట్ చేశారు. కాందహార్లో విమానం హైజాక్ చేసి విడిపించుకున్నారు. పఠాన్కోట్, పుల్వామా, పార్లమెంట్ దాడుల వెనుక మసూద్ అజార్ మాస్టర్ మైండ్ ఉంది.
Operation Sindoor Videos: వెన్నులో వణుకుపుట్టించే ఆపరేషన్ సిందూర్ లైవ్ వీడియోస్.. చూస్తే గజగజ!
పహల్గామ్ దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సక్సెస్ఫుల్గా విజయవంతమైంది. పాకిస్థాన్లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత్ చేసిన మెరుపుదాడులతో పాకిస్థాన్ గజగజ వణికిపోయింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
/rtv/media/media_files/2025/05/07/BFcrvbnsc6GQgRBOEytH.jpg)
/rtv/media/media_files/2025/05/07/y31G3QCCeyMMFNrStl6U.jpg)
/rtv/media/media_files/2025/05/06/LvQILUWHO2Q0VrRo75hn.jpg)
/rtv/media/media_files/2025/05/07/ZY0jLVjZM0WXrCNAHI2z.jpg)
/rtv/media/media_files/2025/05/07/YUxc3dNfRhl92w4HIx2T.jpg)
/rtv/media/media_files/2025/05/07/yU9qU6AW73eBydQ0puHZ.jpg)
/rtv/media/media_files/2025/05/07/xsOkm05yfuF0n4D0drcN.jpeg)
/rtv/media/media_files/2025/05/07/kB5cJZBAHCjaUiezhRUz.jpg)