ISIS Terror Conspiracy Case: కర్నాటక, మహారాష్ట్రలో NIA ఏకకాలంలో దాడులు..13 మంది అరెస్ట్..!!
కర్నాటక, మహారాష్ట్రలో ఎన్ఐఏ ఏకకాలంలో దాడులు నిర్వహించింది. 13మందిని అరెస్టు చేసింది. ఈ రెండు రాష్ట్రాల్లో 40కిపైగా ప్రాంతాల్లో దాడులు కొనసాగుతున్నాయి.
కర్నాటక, మహారాష్ట్రలో ఎన్ఐఏ ఏకకాలంలో దాడులు నిర్వహించింది. 13మందిని అరెస్టు చేసింది. ఈ రెండు రాష్ట్రాల్లో 40కిపైగా ప్రాంతాల్లో దాడులు కొనసాగుతున్నాయి.
భారీ నకిలీ కరెన్సీ నోట్ల రాకెట్ను ఎన్ఐఏ ఛేదించింది. నాలుగు రాష్ట్రాల్లో శనివారం చేఇసన దాడుల్లో ఎన్ఐఏ (NIA) కరెన్సీ నోట్లతో పాటు ప్రింటింగ్ మిషన్లు, పేపర్ను స్వాధీనం చేసుకుంది. వివిధ రాష్ట్రాల్లో వాటిని చలామణీ చేయడానికి నిందితులు కుట్రపన్నారని అధికారులు తెలిపారు.
హైదరాబాద్ పేలుళ్ళ కుట్ర కేసులో ఈరోజు తీర్పు వెలువడింది. మొత్తం పదకొండుమందికి పదేళ్ళ జైలు శిక్ష విధిస్తూ ఢిల్లీ ఎన్ఐఏ కోర్టు తీర్పునిచ్చింది.
విశాఖ ఎన్ఐఏ ఎడిజె కోర్ట్ లో కోడి కత్తి కేస్ మీద ఈరోజు విచారణ జరిగింది. నిందితుడు జనుపల్లి శ్రీనివాస్ ను కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. జనుపల్లి తరుఫు న్యావాది సలీమ్ వాదనలు విన్న అనంతరం కోర్టు కేసును ఈనెల 27కు వాయిదా వేసింది.
ఏపీ, తెలంగాణలో ఎన్ఐఏ సోదాలు (NIA Raids) కలకలం సృష్టిస్తున్నాయి. హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, శ్రీకాకుళం, నెల్లూరు, అనంతపురం తదితర ప్రాంతాల్లోని పలువరు పౌరహక్కుల నేతల నివాసాల్లో ఈ రోజు ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు ఎన్ఐఏ అధికారులు.
ఖలీస్థాన్ వేర్పాటువాది, నిషేధిత సిక్స్ ఫర్ జస్టిస్ సంస్థ ఛీఫ్ గురపత్వంత్ సింగ్ పన్నున్ కు భారత ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇండియాలో అతని ఆస్తులను జప్తు చేసింది.
హైదరాబాద్లో కొనసాగుతున్న ఎన్ఐఏ సోదాలు చేస్తోంది. తెల్లవారుజామున పాతబస్తీ సహా నాలుగుచోట్ల NIA (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) కొనసాగుతున్నాయి. ISIS సానుభూతి పరులుగా అనుమానిస్తున్న వారి నివాసాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు.
Terror Strikes On August 15 : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భారత్లో విధ్వంసం సృష్టించాలని ఉగ్రసంస్థలు కుట్రలు చేస్తున్నాయి. భద్రతా సంస్థలు, రైల్వే స్టేషన్లు, సినిమాహాల్స్ లాంటి బహిరంగ ప్రదేశాలే టార్గెట్ దాడులు చేయాలని కుట్రలు పన్నుతున్నట్టు నిఘా వర్గాల సమాచారం. ముఖ్యంగా దేశ రాజధానిని ముష్కరులు తమ మెయిన్ టార్గెట్ చేసుకున్నట్టు నిఘా వర్గాలు హెచ్చరించాయి.
కరీంనగర్లో మళ్లీ NIA సోదాల కలకలం రేపుతున్నాయి. హుస్సేన్పురాకు చెందిన తఫ్రీజ్ ఖాన్ ఇంట్లో సోదాలు చేశారు అధికారులు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(PFI)తో సంబంధాలున్నాయన్న అనుమానంతో తనిఖీలు చేస్తున్నారు. తెల్లవారుజాము 4 గంటల నుంచే సోదాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మస్కట్లో ఉంటున్నారు తఫ్రీజ్ ఖాన్. 6నెలల వ్యవధిలో మూడుసార్లు NIA దాడులు జరిగగా.. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకుంది NIA. నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, కోరుట్ల.. తదితర ప్రాంతాల యువతకు PFI శిక్షణ ఇస్తున్నట్టు సమాచారం.