మెడికల్ సీటు కోసం అభ్యర్థి ప్లాన్.. కాళ్లు నరుక్కొని రిజర్వేషన్ కోసం కట్టుకథ
మెడికల్ సీటు సాధించాలనే పిచ్చి ఓ యువకుడి జీవితాన్ని చిన్నాభిన్నం చేసింది. డాక్టర్ కావాలనే కోరిక కోసం ఎంతటి కష్టానికైనా సిద్ధపడాల్సింది పోయి, అడ్డదారిలో సీటు సంపాదించాలనుకున్నాడు. ఏకంగా తన కాలునే నరుక్కున్న షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్లో వెలుగుచూసింది.
NEET UG Results 2025: నీట్ ఫలితాలు విడుదల
నీట్ యూజీ 2025 ఫలితాలు విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా వైద్యవిద్యా కోర్సుల్లో ప్రవేశాలకు మే 4న నిర్వహించిన పరీక్షల నిర్వహించగా తాజాగా రిజల్ట్స్ విడుదల చేశారు. అభ్యర్థులు ఫలితాల కోసం వెబ్ సైట్ సంప్రదించండి.
NEET Results : నీట్ ఫలితాలకు బ్రేక్... మద్రాస్ హైకోర్టు సంచలన నిర్ణయం!
మద్రాస్ హైకోర్టు సంచలనం నిర్ణయం తీసుకుంది. నీట్ ఫలితాలను విడుదల చేయవద్దని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 02వ తేదీకి వాయిదా వేసింది. ఇప్పటికే నీట్ ఫలితాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు స్టే విధించింది.
NEET UG 2025: నీట్ పరీక్ష రాసిన 72 ఏళ్ల ముసలవ్వ.. చదువుకు వయసు అడ్డం కాదని నిరూపించింది
కాకినాడకు చెందిన పోతుల వెంకటలక్ష్మి 72ఏళ్ల వయస్సులో నీట్ పరీక్ష రాసింది. ఆదివారం ఈ పరీక్ష రాసేందుకు కాకినాడలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన కేంద్రానికి ఆమె వచ్చారు. పరీక్ష సమయంలో తనిఖీ కేంద్రం వద్ద ఆధార్, హాల్టికెట్ను చూపించారు.
Neet Ug Exam : నేడు నీట్ యూజీ..30 నిమిషాలకు ముందే...
ఎంబీబీఎస్, బీడీఎస్ సహా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్-యూజీ పరీక్ష ఆదివారం జరగనుంది. దేశ వ్యాప్తంగా నిర్వహించే ఈ పరీక్ష సెంటర్ల గేట్లను 30 నిమిషాల ముందే క్లోజ్ చేస్తారు. దేశవ్యాప్తంగా 22.7 లక్షల మంది విద్యార్థులు హాజరు కానున్నారు.
NEET: నీట్ వివాదంలో 13 మందిపై సీబీఐ ఛార్జ్ షీట్
నీట్ ఎగ్జామ్ వివాదంలో బీసీఐ మరో అడుగు ముందుకు వేసింది. ఇప్పటికే కీలక నిందితులను అరెస్ట్ చేసిన సీబీఐ తాజాగా 13 మంది ఛార్జ్ షీట్ దాఖలు చేసి కోర్టులో సమర్పించింది. ఇందులో విద్యార్ధులు, తల్లిదండ్రులు, పేపర్ లీకేజ్ చేసిన వారు అందరూ ఉన్నారు.
Karnataka: నీట్ రద్దుకు తీర్మానం..కర్ణాటక ప్రభుత్వ నిర్ణయం
కర్ణాటకలో వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పరీక్షను రద్దు చేసేవిధంగా ప్రభుత్వం తీర్మానం చేసింది. ఈ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. నీట్ స్థానంలో మరో ఎంట్రన్స్ పరీక్ష జరపాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.
నీట్ లీకేజ్ లో ప్రధాన నిందితుడు అరెస్ట్!
దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన నీట్ పరీక్ష అవకతవకల కేసులో ప్రధాన నిందితుడు రాకేష్ రంజన్ ను పాట్నాలో CBI అధికారులు అదుపులో తీసుకున్నారు.ఈ లీకేజ్ కి సంబంధించి 30 మందికి పై CBI కేసులు నమోదు చేసింది.ఇప్పటికే బీహార్, జార్ఖండ్, గుజరాత్ రాష్ట్రాల్లో CBI పలువురిని అరెస్ట్ చేసింది.
/rtv/media/media_files/2026/01/24/rajasthan-student-2026-01-24-18-13-16.jpg)
/rtv/media/media_files/2025/04/18/TZc0PRXyCvUD4hA0gZUv.jpg)
/rtv/media/media_files/2025/05/17/jMmEdsRywrEeJNrJ8W6t.jpg)
/rtv/media/media_files/2025/05/05/3arCH01ZQ4Rg4Z9lcsUH.jpg)
/rtv/media/media_files/2025/05/04/GjWTBtBWB6UfEbXtWmtq.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-91-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/05/siddaramaiah-says-most-of-the-mlas-want-me-as-karnataka-cm.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-11T183852.975.jpg)