PM Modi: జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. సోమవారం రాత్రి 8 గంటలకు ఆయన జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి ప్రధాని జాతినద్దేశించి ప్రసంగించనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.
ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. సోమవారం రాత్రి 8 గంటలకు ఆయన జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి ప్రధాని జాతినద్దేశించి ప్రసంగించనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.
ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా 1998 పోఖ్రాన్ పరీక్షలను గుర్తు చేసుకున్నారు. మన శాస్త్రవేత్తలకు ఇది గర్వకారణమని అన్నారు.
పుల్వామా ఆత్మహుతి దాడి వెనుక పాకిస్తాన్ ఆర్మీ హస్తం ఉందని అంగీకరించింది. పాక్ ఎయిర్ మార్షల్ ఔరంగాజేబ్ మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. పుల్వామా దాడిలో భారత్ను వ్యూహాత్మకంగా దెబ్బకొట్టామని ఔరంగాజేబ్ చెప్పారు.
పాకిస్తాన్ కు చెందిన రెండు యుద్ధవిమానాల్ని భారత గగనతల రక్షణ వ్యవస్థ ఆకాశ్ నేలకూల్చిందని తెలుస్తోంది. భారత ఎయిర్ బేస్ నియాలను ఉల్లఘించి శ్రీనగర్ పైకి రావడంతోనే పాక్ జెట్స్ ను కూల్చేసినట్లు సమాచారం.
పాకిస్తాన్ పై భారత్ దాడులు మొదలుపెట్టింది. నిన్న అక్కడి మూడు ఎయిర్ బేస్ లపై భారత్ దాడి చేసిందని పాక్ మిలటరీ వర్గాలు కన్ఫామ్ చేశాయి. రావల్పిండిలోని నూర్ ఖాన్, మురిద్, షార్ కోట్ వైమానిక స్థావరాలపై విరుచుకుపడింది.
పాకిస్తాన్ దుస్సాహసానికి ఒడిగట్టింది. నిన్న రాత్రి దాడులకు తెగబడ్డమే కాక ఏకంగా న్యూఢిల్లీ మీదకు క్షిపణిని ప్రయోగించినట్లు తెలుస్తోంది. ఫతాహ్-2 బాలిస్టిక్ క్షిపణిని ఢిల్లీ పైకి ప్రయోగించిందని వార్తలు వస్తున్నాయి.
భారత్పై డ్రోన్లతో దాడులు చేయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో అర్థరాత్రి 1:44 గంటలకు పాక్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. దీంతో ప్రజలు వెంటనే ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
భారత్పై పూర్తిస్థాయిలో మిలటరీ ఆపరేషన్ చేపట్టినట్లు పాకిస్తాన్ ప్రకటించింది. పాక్ ప్రెస్మీట్ పెట్టి.. భారత్పై వార్కు ఆ దేశ ఆర్మీ ఆపరేషన్ బన్యన్ ఉల్ మర్సూస్ అనే పేరు పెట్టింది. ఇప్పటి వరకు చేసిన దాడుల కంటే ఎక్కువగా చేయనున్నట్లు తెలుస్తోంది.
పాకిస్తాన్ మళ్ళీ దాడులకు తెగబడుతోంది. సరిహద్దు రాష్ట్రాల్లో డ్రోన్లతో దాడులు చేస్తోంది. అది కూడా ఎయిర్ పోర్ట్ లు, జనావాసాలే లక్ష్యంగా అటాక్ చేస్తోంది. జైపూర్ ఎయిర్ పోర్ట్ లో పేలుడు శబ్దాలు వినిపించాయి. అయితే బ్లాక్ అవుట్ కారణంగా వివరాలు ఇంకా తెలియలేదు.