Dharmasthala: ధర్మస్థల వివాదం.. ఎవరికీ తెలియని 6 షాకింగ్ విషయాలు!
ధర్మస్థల పేరు ఇప్పుడు దేశ వ్యాప్తంగా మార్మోగుతున్న పేరు.. 1950 నుంచి ఇప్పటి వరకు ఇక్కడ ఏం జరిగింది? అన్న వివరాలను 6 పాయింట్లలో ఇక్కడ తెలుసుకోండి.
ధర్మస్థల పేరు ఇప్పుడు దేశ వ్యాప్తంగా మార్మోగుతున్న పేరు.. 1950 నుంచి ఇప్పటి వరకు ఇక్కడ ఏం జరిగింది? అన్న వివరాలను 6 పాయింట్లలో ఇక్కడ తెలుసుకోండి.
కాంగ్రెస్ అగ్రనేత, విపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కోసం కేంద్ర ఎన్నికల ఎన్నికల సంఘం ఓట్ల చోరీకి పాల్పడుతోందని ఆరోపణలు చేశారు. దీన్ని నిరూపించేందుకు తమ వద్ద అణు బాంబు లాంటి ఆధారాలున్నాయని పేర్కొన్నారు.
కర్ణాటకలోని ప్రసిద్ధ ఆధ్యాత్రిక క్షేత్రమైన ధర్మస్థలలో అనుమానస్పద మృతదేహాలు బయట పడటం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసుపై సిట్ విచారణ చేస్తోంది. ఈ ఆలయానికి సంబంధించిన వివరాలు ఈ ఆర్టికల్లో తెలుసుకుందాం.
పహల్గాంలో ఉగ్రదాడి జరిగి 100 రోజులు దాటింది. గడచిన వందరోజులుగా భద్రతా బలగాలు కంటిమీద కునుకులేకుండా కశ్మీర్ అడవులను జల్లెడ పడుతున్నాయి. కశ్వీర్ లో చేపట్టిన ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో భాగంగా ఇప్పటివరకు 12 మంది ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి.
జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు బిగ్ షాక్ తగిలింది. అత్యాచారం కేసులో బెంగుళూరులోని ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టు ఆయన్ను దోషిగా నిర్ధారించింది. ఇప్పటివరకు ఆయనపై నమోదైన మొత్తం నాలుగు అత్యాచార కేసుల్లో మొదటి కేసు కావడం గమనార్హం.
ఇటీవల జగ్దీప్ దన్ఖడ్ ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆ పదవికి త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించి తాజాగా షెడ్యూల్ విడుదలైంది. సెప్టెంబర్ 9న ఉప రాష్ట్రపతి ఎన్నిక జరగనునుంది.
మహారాష్ట్రలోని మాలెగావ్లో 2008లో జరిగిన పేలుళ్ల కేసులో ఎట్టకేలకు తీర్పు వెలువడింది. 17ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత ఈ కేసులో ముంబై NIA ప్రత్యేక కోర్టు బుధవారం (జులై 31) తీర్పు ఇచ్చింది. ఏడుగురు నిందితులనూ నిర్దోషులుగా విడుదల చేసింది.
ఇండియా శత్రుదేశంతో కలిసి బిజినెస్ చేయడానికి ట్రంప్ రెడీ అవుతున్నట్లు ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్తో కీలకమైన చమురు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు సంచలన ప్రకటన చేశారు. భవిష్యత్లో పాక్, ఇండియాకి చమురు అమ్మవచ్చని అన్నారు.
పావురాలకు లైట్లు కట్టి.. రాత్రి సమయంలో వాటిని గాల్లోకి వదిలారు. అవి కాస్త డ్రోన్లు అంటూ గ్రామస్తులను భయపెట్టారు. అలా రోజు గ్రామంలో ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తున్నారు. ఈ ఘటన ఉత్తర్ప్రదేశ్లోని ముజప్ఫర్నగర్లో చోటుచేసుకుంది.