Red Fort: భారత్పై బంగ్లాదేశ్ భారీ కుట్ర.. ఎర్రకోట టార్గెట్.. ఐదుగురు అరెస్టు!
దేశ రాజధానిలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎర్రకోటలోకి ప్రవేశించేందుకు యత్నించిన ఐదుగురు బంగ్లా వాసులను పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా అక్రమ వలసదారులని తేల్చారు పోలీసులు
దేశ రాజధానిలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎర్రకోటలోకి ప్రవేశించేందుకు యత్నించిన ఐదుగురు బంగ్లా వాసులను పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా అక్రమ వలసదారులని తేల్చారు పోలీసులు
దేశరాజధాని ఢిల్లీలో ఆగస్టు 10 వరకు ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అలాగే హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్లలో రాబోయే 3 రోజులు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిస్తాయని తెలిపిందిజ
దేశవ్యాప్తంగా సంచలన సృష్టించిన ధర్మస్థలి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మాజీ పారిశుద్ధ్య కార్మికుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు విచారణలో భాగంగా తవ్వకాలు జరుపుతున్న సిట్ కు ఇప్పటివరకు 11 ప్రాంతాలలో అనుమానాస్పద మానవ అవశేషాలు లభ్యమయ్యాయి.
ఆసియాకప్ 2025 టోర్నీలో భారత్-పాక్ మధ్య జరగనున్న మ్యాచ్పై శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సైనికులు, పౌరుల ప్రాణాల కంటే డబ్బే ముఖ్యమైపోయిందా అంటూ బీసీసీఐపై మండిపడ్డారు. సెప్టెంబర్ 14న భారత్-పాక్ మ్యాచ్ను షెడ్యూల్ చేశారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ ఆర్థిక వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత చర్చకు దారితీశాయి. ట్రంప్ వ్యాఖ్యలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమర్ధించగా, సీనియర్ నాయకుడు శశి థరూర్ మాత్రం ఆ అభిప్రాయంతో విభేదించారు.
హర్యానాలోని సోనిపట్లో ఓ భార్య తన ప్రియుడితో కలిసి అతి కిరాతకంగా హత్య చేసి కాలువలో పడేసింది. ఆ తర్వాత తన భర్త కనిపించడం లేని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు సోనియానే తన ప్రియుడితో హత్య చేసిందని గుర్తించి అరెస్టు చేశారు.
ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్థాన్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇరు దేశాల మధ్య రహస్యంగా జరిగిన ఓ వైమానిక ఒప్పందంపై నిఘా వర్గాలకు చెందిన రిపోర్ట్ లీకైయింది.
సాధారణంగా ప్రభుత్వాలు తీసుకొచ్చే సంక్షేమ పథకాలకు ఆ పార్టీ వ్యవస్థాపకుల పేర్లు, మాజీ సీఎంల పేర్లు పెడుతుంటారు. ఈ స్కీమ్స్కు వాళ్ల ఫొటోలు కూడా వాడుతుంటారు. అయితే తాజాగా ఇలాంటి విధానానికి మద్రాస్ హైకోర్టు చెక్ పెట్టింది.
ఒడిశాలో ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న ఓ మహిళను పాము కాటేసింది. దీంతో తల్లిని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు కూతురు తీవ్రంగా శ్రమించింది. ఆమెను తన వీపుపై ఎక్కించుకుని 5 కిలోమీటర్ల వరకు మోసుకెళ్లింది. సకాలంలో వైద్యం అందక తల్లి మరణించింది.