హైదరాబాద్ లో అరబ్ షేక్ ల రాక్షస క్రీడ.. 12 ఏళ్ల బాలికలతో కాంట్రాక్ట్ మ్యారేజ్
హైదరాబాద్ నడిబొడ్డున అమ్మాయిల బేరం.. పట్టుమని 12 ఏళ్లు నిండని చిన్నారులతో కాంట్రాక్ట్ మ్యారేజ్.. చార్మినార్, మక్కా మసీదు అందాల చాటున అరబ్ షేక్ ల రాక్షస శృంగార క్రీడ.. ఒక్కొక్కడు 30 పెళ్లీలతో చిన్నారుల జీవితాలను చిదిమేసిన ఉలిక్కిపడే స్టోరీ ఈ ఆర్టికల్ లో
V. Hanumantha Rao : ముస్లింలను భారత్ నుంచి వెళ్లగొట్టేందుకు కుట్ర.. వీహెచ్ సంచలన వ్యాఖ్యలు
TG: ముస్లింలను భారత్ దేశం నుంచి వెళ్ళగొట్టాలని బీజేపీ కుట్ర చేస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు వీహెచ్. రాజ్యాంగాన్ని బీజేపీ మార్చాలని చూస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తుందని అన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేశారు.
PM Modi: మేము ముస్లింలకు వ్యతిరేకం కాదు.. వారిదే కపట ప్రేమ: మోడీ కీలక వ్యాఖ్యలు!
ముస్లింలకు బీజేపీ, మోడీ వ్యతిరేకమనే ప్రచారంపై ప్రధాని మోడీ స్పందించారు. ‘ముస్లింలను వ్యతిరేకించడం మా విధానం కాదు. మమ్మల్ని వ్యతిరేకులుగా చూపించి కొందరు రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. కపట ప్రేమను ప్రదర్శిస్తున్నారు. మేము ఇస్లాం, ముస్లింలను వ్యతిరేకించట్లేదు’ అని అన్నారు.
PM Modi : ప్రచార సభలో కాంగ్రెస్, ముస్లింలపై ప్రధాని మోదీ వ్యాఖ్యలు..ఈసీకి ఫిర్యాదు
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ కాంగ్రెస్ మీద తీవ్ర ఆరోపణలు చేశారు. ఇందులో ముస్లింలపై కూడా వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీనే స్వయంగా ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తూ ఇలా మాట్లాడ్డం ఇప్పుడు దుమారం రేపుతోంది. దాంతో పాటూ మోదీ మీద కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు చేసింది.
Ramadan : రంజాన్లో మూడు రోజుల దుఃఖాన్ని వీరే జరుపుకుంటారు.!
రంజాన్ మాసం ముస్లింలకు ఎంతో పవిత్రమైనది. అయితే ముస్లింల్లోని ఓ వర్గం మాత్రం రంజాన్లో మూడు రోజుల పాటు సంతోషకరమైన ఈవెంట్లను జరుపుకోదని తెలుస్తుంది. అయితే ఆ వర్గం ఏమిటి? ఎందుకు రంజాన్లో మూడు రోజుల దుఃఖాన్ని జరుపుకుంటారో పూర్తిగా తెలుసుకోవడానికి ఆర్టికల్ లోకి వెళ్లండి.
Ramadan : ఈ సంవత్సరం రంజాన్ ఎప్పుడు వస్తుంది?..రంజాన్ ప్రాముఖ్యత ఏంటి?
ముస్లింలు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో రంజాన్ ఒకటి. రంజాన్ మాసం మొత్తం ముస్లింలందరూ ఉపవాసం ఉంటారు. అయితే ఈ పండగ సమయంలో ఉపవాసం చేయడం వెనుక ఒక ప్రాముఖ్యత ఉంటుంది. అదేంటో తెలుసుకోవడానికి హెడ్డింగ్ పై క్లిక్ చేయండి.
Asaduddin Owaisi: శాంతి భద్రత విషయంలో తెలంగాణ భేష్
ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని కులాలకు చెందిన వారు తెలంగాణలో సురక్షితంగా ఉన్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల వారిని అభివృద్ధి చేస్తోందన్నారు.
Gulam Nabi Azad: మెజార్టీ ముస్లింలు హిందుత్వం నుంచి మారిన వారే... గులాం నబీ ఆజాద్ సెన్సేషనల్ కామెంట్స్...!
కశ్మీర్ మాజీ సీఎం, డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ అజాద్ పార్టీ(డీపీఏపీ) చీఫ్ గులాం నబీ అజాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ దేశంలోని మెజార్టీ ముస్లింలు గతంలో హిందువులేనని అన్నారు. ముస్లింలలో అత్యధికులు హిందూ మతం నుంచి మారి వచ్చేనన్నారు. ఈ వ్యాఖ్యలను బీజేపీ స్వాగతిస్తుండగా, ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి.
/rtv/media/media_files/2026/05/18/up-cm-yogi-adityanath-warns-against-offering-namaz-on-road-2026-05-18-18-29-45.jpg)
/rtv/media/media_files/2024/11/29/U3aRzgKwlEFwKY71rovd.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/V.-Hanumantha-Rao-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/MODI-3-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/rr-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/ramzan-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-20-3-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/FotoJet-38-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/gulam-nabi-jpg.webp)