ఆంధ్రప్రదేశ్ Anakapalle : కుటుంబసభ్యులే హంతకులు.. రామాంజనేయులు కేసు ఛేదించిన పోలీసులు! ఎలమంచిలికి చెందిన రామాంజనేయులు మిస్పింగ్ కేసును పోలీసులు ఛేదించారు. ఆస్తి తగాదాలతో కుటుంబ సభ్యులే రామాంజనేయులను హతమార్చినట్లు విచారణలో తేలినట్లు వెల్లడించారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. By srinivas 28 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn