BIG BREAKING: రేవంత్కు దిమ్మ తిరిగే బదులిస్తాం: హరీశ్ రావు
ఖమ్మం సభలో బీఆర్ఎస్పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు సీరియస్ అయ్యారు. రేవంత్ రెడ్డిది ద్రోహ చరిత్ర అంటూ ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.
ఖమ్మం సభలో బీఆర్ఎస్పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు సీరియస్ అయ్యారు. రేవంత్ రెడ్డిది ద్రోహ చరిత్ర అంటూ ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.
సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. తల్లిదండ్రులను పట్టించుకోని ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత విధిస్తామని హెచ్చరించారు. సోమవారం ప్రజాభవన్లో జరిగిన కార్యక్రమంలో బాల భరోసా స్కీమ్, ప్రణామ్ డే కేర్ సెంటర్లను ఆయన ప్రారంభించారు.
సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణపై రిటైర్డ్ జడ్జి, విశ్రాంత అధికారులతో కమిటీని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. కనీసం ఆరు నెలల్లో దీనిపై నివేదిక అందించేలా చూస్తామన్నారు.
రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదివారం ముంబైలో పర్యటించారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్విని కలిసి ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ హైకమాండ్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించింది.పంచాయతీ ఎన్నికల కోసం సరిగా పనిచేయని 16 మంది ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ సీరయస్ అయ్యారు. రెబల్స్తో సమన్వయం లేకపోవడం, బంధువులను అభ్యర్థులుగా పోటీలోకి దింపడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.
సర్పంచ్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీయే అత్యధిక స్థానాల్లో గెలుపొందింది. ఈ నేపథ్యంలోనే తాజగా సీఎం రేవంత్ రేవంత్ దీనిపై మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్కు అండగా నిలిచిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సదస్సులో సీఎం రేవంత్ మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని.. 2047 లక్ష్యాలు టార్గెట్గా ముందుకెళ్తున్నామని తెలిపారు.
రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్లో పలు రోడ్లకు ప్రముఖ వ్యక్తులు, అలాగే సంస్థల పేర్లు పెట్టనుంది. దీనిపై పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.