Telangana news: తెలంగాణలో పెను విషాదం..8 మందిపై పిడుగుపాటు
తెలుగు రాష్ట్రాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తోన్న విషయం తెలిసింది. భారీ వర్షాల కారణంగా ఏపీ- తెలంగాణలో పలుచోట్ల పిడుగుపాటుకు గురయ్యారు. ఎనిమిది మంది కూలీలు పనుల్లో నిమగ్నమైన ఉండగా పిడుగు పండింది. ఈ విషాద ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.