KCR-Kavitha: బిడ్డనైనా వదిలిపెట్టా.. కేసీఆర్ ఓల్డ్ వీడియో వైరల్!
కవిత బహిష్కరణ నేపథ్యంలో కేసీఆర్ కు సంబంధించిన పాత వీడియో వైరల్ అవుతోంది. పార్టీకి వ్యతిరేకంగా ఎంత పెద్దవారు ప్రవర్తించినా బయటకు పంపిస్తామని ఆ వీడియోలో స్పష్టం చేశారు కేసీఆర్.
కవిత బహిష్కరణ నేపథ్యంలో కేసీఆర్ కు సంబంధించిన పాత వీడియో వైరల్ అవుతోంది. పార్టీకి వ్యతిరేకంగా ఎంత పెద్దవారు ప్రవర్తించినా బయటకు పంపిస్తామని ఆ వీడియోలో స్పష్టం చేశారు కేసీఆర్.
తమపై నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ సీఎం రేవంత్రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆయనపై నమోదైన కేసు విషయమై హైకోర్టును ఆశ్రయించారు.
వారిది 13 ఏళ్ల అనుబంధం. అందులోనూ ప్రేమ వివాహం ఆ బంధానికి గుర్తుగా ముగ్గురు పిల్లలు...అయినా ఆమె అవన్నీ కాదనుకుంది. ఇన్స్టాలో పరిచయమైన ప్రియుడితో వెళ్లిపోవాలని నిర్ఱయించుకుంది. దీంతో భర్త ఆవేశంతో ఆమెపై దాడిచేసి తను ఆత్మహత్యయత్నం చేయడం కలకలం రేపింది
చనిపోయాడనుకున్న వ్యక్తి ..లేచి కూర్చున్న ఘటన వనపర్తి జిల్లాలో చోటు చేసుకుంది. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అభిమాని తైలం రమేష్ అనే వ్యక్తి మరణించాడని అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. అయితే చివరినిమిషంలో ఆయన శరీరంలో కదలికలు చూసి ఆసుపత్రికి తరలించగా బతికాడు.
కాళేశ్వరం బ్యారేజీలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై పూర్తి విచారణ చేసి చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి ప్రభుత్వ లేఖ రాసింది.
కవితను సస్పెండ్ చేస్తే ఆమె ఏం చేయబోతున్నారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే మొదటినుంచి ఆమె పార్టీ నుంచి బయటకు వెళ్తే కొత్త పార్టీ పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ జాగృతి పేరుతోనే ఆమె కొత్త పార్టీని పెట్టనున్నట్లుగా తెలుస్తోంది.
భూవివాదం నేపథ్యంలో జరిగిన గొడవ ఒకరి ప్రాణం తీయగా, మరికొంతమంది గాయపడ్డ ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. రెండు వర్గాల మధ్య జరిగిన ఈ గొడవ రక్తపాతాన్ని సృష్టించింది. వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.
2022లో తెలంగాణలోకి సీబీఐ రాకుండా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిషేధించింది. బీజేపీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు కేసును బీజేపీకి అప్పగించాలని ఎప్పటినుంచో డిమాండ్ చేస్తుంది.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లిలో కూతురి శారీ ఫంక్షన్ ఘనంగా జరపలేదని మనస్తాపం చెందిన ఒక తల్లి ఆత్మహత్య చేసుకున్నారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో మృతురాలు లావణ్య ఫ్యానుకు ఉరివేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.