Kalvakuntla Kavitha : కాంగ్రెస్ హయాంలో లక్ష కోట్ల భూదందా..టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణ
తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రూ. లక్ష కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కాంగ్రెస్ పెద్దలు అప్పనంగా కట్టబెట్టేందుకు కుట్రలు పన్నుతున్నారన్నారు.
/rtv/media/media_files/2026/06/12/ktr-brs-2026-06-12-17-00-37.jpg)
/rtv/media/media_files/2026/06/06/kalvakuntla-kavitha-2026-06-06-13-01-20.jpg)
/rtv/media/media_files/2026/05/20/bandi-sanjay-2026-05-20-15-29-10.jpg)