JubileeHills bye-Poll: ఎన్నికల ఫలితాలపై KTR సంచలన వ్యాఖ్యలు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీవ్ యాదవ్.. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై దాదాపు 25 వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు. బీఆర్ఎస్ ఓటమిపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.
/rtv/media/media_files/2025/11/14/congress-wins-jubilee-hills-bye-poll-2025-11-14-15-28-05.jpg)
/rtv/media/media_files/2025/11/09/cm-revanth-reddy-2025-11-09-12-31-14.jpg)