ఆంధ్రప్రదేశ్ Janasena: జనసేనలో చేరిన సినీనటుడు పృథ్వీరాజ్.. కొరియోగ్రఫర్ జానీ మాస్టర్ జనసేనలో చేరిన అనంతరం సినీనటుడు పృథ్వీరాజ్ కూడా ఆ పార్టీలో చేరారు. మంగళగిరిలో పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పవన్ కల్యాణ్ వీళ్లిద్దరికీ జనసేన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. By B Aravind 24 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn