Donald Trump : యుద్ధం జరుగుతోంది.. వెనక్కి తగ్గేదే లేదు: ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరుకున్నాయి. గల్ఫ్ ప్రాంతంలో అమెరికాకు చెందిన రెండు యుద్ధ విమానాలు కూలిపోవడం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది.
అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరుకున్నాయి. గల్ఫ్ ప్రాంతంలో అమెరికాకు చెందిన రెండు యుద్ధ విమానాలు కూలిపోవడం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది.
మిడిల్ ఈస్ట్ లో యుద్ధం ఇప్పుడు భీకర రూపం దాల్చింది. అమెరికా-ఇరాన్ మధ్య మొదలైన ఈ యుద్ధం అంతర్జాతీయ సమాజాన్ని ఉలిక్కిపడేలా చేస్తోంది. ఇరాన్లోని అత్యంత ఎత్తైన నిర్మాణ బ్రిడ్జిని అమెరికా
ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే IRGC ఇరాన్ ప్రభుత్వ బాధ్యతలను అనధికారికంగా తన చేతుల్లోకి తీసుకున్నట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడిస్తున్నాయి.
ఇరాన్, అమెరికా మధ్య నెలరోజులకు పైగా కొనసాగుతున్న యుద్ధం మరింత తీవ్రమవుతోంది. ఈ క్రమంలో యుద్ధంలోకి సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE) చేరనున్నాయని వాల్స్ట్రీట్ జర్నల్ సంచలన కథనాన్ని ప్రచురించింది.
స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరిపించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై భారీ సైనిక చర్యకు దిగుతామని హెచ్చరించినప్పటికీ, ఈ యుద్ధంలో అమెరికాకు మద్దతు ఇచ్చేందుకు ఆ దేశ మిత్రపక్షాలు వెనకడుగు వేస్తున్నాయి.
అగ్రరాజ్యం అమెరికా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తన మిత్రదేశాల నుంచే తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు, యుద్ధ కాంక్షతో అటు ఆర్థికంగా, ఇటు వ్యూహాత్మకంగా అమెరికా ఒంటరిగా మారుతోంది.
యుద్ధ ప్రభావం ఇప్పుడు అమెరికా టెక్ కంపెనీలపై పడనుంది. ఇరాన్ కన్ను అమెరికా టెక్ దిగ్గజ కంపెనీలపై పడింది. అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ హెచ్చరికలు జారీ చేసిన కొద్దిసేపటికే, ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఓ షాకింగ్ ప్రకటన విడుదల చేసింది.
యుద్ధం కారణంగా దేశ ప్రయోజనాలకు విఘాతం కలిగించే వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని ఇరాన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. శత్రు దేశాల కోసం గూఢచర్యం చేసే వారికి లేదా వారికి పరోక్షంగా సహాయపడే వారికి 'మరణశిక్ష' విధిస్తామని ఇరాన్ న్యాయవ్యవస్థ సంచలన ప్రకటన చేసింది.
హర్మూజ్లో టోల్ వసూలు చేసేందుకు ఇరాన్ పార్లమెంట్ సెక్యూరిటీ కమిటీ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం వల్ల ఇరాన్ ఆ రూట్ గుండా వెళ్లే నౌకలపై అధికారికంగా టోల్ వసూలు చేయనుంది. ఒక్కో చమురు నౌకకు గరిష్ఠంగా రూ.18.90 కోట్లు వసూలు చేయనున్నట్లు తెలుస్తోంది.