Food Poison: పెళ్లి వేడుకలో ఫుడ్ పాయిజన్.. 400 మందికి అస్వస్థత
గుజరాత్లోని దాహోద్ జిల్లాలో జరిగిన ఓ పెళ్లి వేడుకలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఈ వేడుకకు హాజరైన అతిథుల్లో ఏకంగా 400 మంది ఫుడ్ పాయిజన్ వల్ల అస్వస్థతకు గురయ్యారు.
గుజరాత్లోని దాహోద్ జిల్లాలో జరిగిన ఓ పెళ్లి వేడుకలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఈ వేడుకకు హాజరైన అతిథుల్లో ఏకంగా 400 మంది ఫుడ్ పాయిజన్ వల్ల అస్వస్థతకు గురయ్యారు.
కేంద్ర ఎన్నికల కమిషన్ ఆరు రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో చేపట్టిన ఓటర్లజాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) పూర్తయినట్లు ఈసీ ప్రకటించింది. కాగా ఈ రివిజన్ ప్రక్రియలో భాగంగా పలు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో అనర్హత కలిగిన ఓటర్లను జాబితా నుంచి తొలగించింది.
ప్రాణాంతకమైన చైనా మాంజా - పండగ పూట మెడ చుట్టూ మృత్యుపాశంగా మారుతోంది. పండుగ మొదలు కాకముందే ఇప్పటికే పలువురు గాయాలపాలయ్యారు. ఒక్కొక్కరికి పదుల సంఖ్యలో మెడ చుట్టూ కుట్లు వేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో మెడలకు రక్షణ పట్టీలు అందజేస్తున్నారు.
గుజరాత్ సముద్రంలో పాకిస్తాన్ బోటు కలకలం సృష్టించింది. అందులో 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతానికి వారంతా మత్స్యకారులని తెలుస్తున్నా..ఉగ్రవాదులనే అనుమానంతో విచారణ చేస్తున్నారు.
గుజరాత్లోని అహ్మదాబాద్లో దారుణం జరిగింది. స్కూల్ గ్రౌండ్లో బాలికపై ఓ వ్యక్తి అత్యాచారం చేయడం కలకలం రేపుతోంది. ఆ తర్వాత నిందితుడు ఆమెకు ఒక ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు.
హైదరాబాద్ ఉగ్రవాది అహ్మద్ మోహియుద్దీన్ సయ్యద్పై దాడి జరిగింది. సబర్మతీ జైలులో అతన్ని ముగ్గురు తోటి ఖైదీలు చితకబాదారు. ఖైదీల దాడిలో టెర్రరిస్టు మోహియుద్దీన్ తీవ్రంగా గాయపడ్డాడు.