Germany: జర్మనీలో రెచ్చిపోయిన దుండుగురాలు..రైల్వే ఫ్లాట్ ఫామ్ లో దాడి..17 మందికి గాయాలు
జర్మనీలోని హామ్బర్గ్ సెంట్రల్ రైల్వే స్టేషన్లో దారుణం జరిగింది. అక్కడ రైలు కోసం నిల్చున్న వారిపై ఓ దుండుగురాలు కత్తితో దాడి చేసింది. దీంతో 17 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఇందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.
/rtv/media/media_files/2026/05/03/fotojet-2026-05-03-06-38-10.jpg)
/rtv/media/media_files/2025/05/24/rgOqpFsdA74XI6eK3mRe.jpg)
/rtv/media/media_files/2025/04/02/ReQnRM6dTXUc74SSfWCH.jpg)