BIG BREAKING: ఢిల్లీ ఎయిర్ ఇండియా విమానంలో బాంబ్..?
థాయ్లాండ్ నుంచి ఢిల్లీ వస్తున్న విమానంలో బాంబు ఉన్నట్లు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో వెంటనే థాయ్ల్యాండ్లో విమానం అత్యవసర ల్యాండింగ్ చేశారు సిబ్బంది. విమానంలో బాంబ్ స్వాడ్ తనిఖీలు చేస్తున్నారు.
థాయ్లాండ్ నుంచి ఢిల్లీ వస్తున్న విమానంలో బాంబు ఉన్నట్లు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో వెంటనే థాయ్ల్యాండ్లో విమానం అత్యవసర ల్యాండింగ్ చేశారు సిబ్బంది. విమానంలో బాంబ్ స్వాడ్ తనిఖీలు చేస్తున్నారు.
దక్షిణ మెక్సికోలో విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఒక విమానం కూలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. ఈ ప్రమాదంలో ఇద్దరు గ్వాటెమాలన్ పైలట్లు, ఒక మెక్సికన్ సిబ్బంది మరణించారని విమానయాన అధికారులు తెలిపారు.
ఏం జరిగినా పాకిస్తాన్ మాత్రం తన వక్ర బుద్ధిని పోనిచ్చుకోవడం లేదు. నిన్న ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళుతున్న ఇండిగో విమానం భారీ కుదుపులకు లోనైంది.దానిని తట్టుకునేందుకు పాక్ గగనతలంలోకి వస్తామని పైలెట్ రిక్వెస్ట్ చేసినా..దానికి లాహోర్ ఏటీసీ అనుమతి ఇవ్వలేదు.
అమెరికాలో మరో విమాన ప్రమాదం జరిగింది. సెసనా సిటేషన్ 2 అనే అనే చిన్న ఎయిర్ క్రాఫ్ట్ శాండియాగోలో ఇళ్ళపై కూలిపోయింది. ఈ ఘటనలో 15 ఇళ్ళు, వాహనాలతో పాటూ పలువురు చనిపోయారని తెలుస్తోంది.
ఈ మధ్య కాలంలో విమాన ప్రమాదాలు చాలా ఎక్కువగానే భయపెడుతున్నాయి. ఈరోజు హైదరాబాద్ నుంచి ఫ్రాక్ ఫర్ట్ వెళుతున్న లుఫ్తాన్సా ఫ్లైట్ కు తృటిలో ప్రమాదం తప్పింది. విమానం టైరులో సాంకేతిక లోపం తలెత్తడంతో పైలెట్ వెంటనే ల్యాండ్ చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
పంజాబ్లోని బతిండా జిల్లాలో బుధవారం తెల్లవారుజామున గుర్తు తెలియని విమానం కుప్పకూలింది. ఈ ప్రమాద ఘటనలో ఒకరు మృతి చెందగా.. తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వ్యవసాయ కూలీగా పనిచేస్తున్న గోవింద్ మృతుడిగా గుర్తించారు.
పాకిస్తాన్ ఎయిర్లైన్స్కు గగనతలం మూసివేయాలని ఇండియా నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్కు చెందిన విమానాలను ఇండియా మీదుగా వెళ్లడాన్ని నిషేదించింది. దీంతో పాకిస్తాన్ విమానాలు చైనా, శ్రీలంక మీదుగా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ముంభై నుంచి వారణాసి వెళ్తున్న ఇండిగో విమానంలో ఓ మహిళ మృతి చెందింది. ఆదివారం రాత్రి 10 గంటలకు సుశీల దేశి(89) అనారోగ్యంతో మరణించింది. ఛత్రపతి శంభాజీనగర్లోని చికల్తానా విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసి మిగిలిన వారితో ఫ్లైట్ వారణాసి బయలుదేరింది.