BREAKING: చార్మినార్ అగ్ని ప్రమాద బాధితులకు మోదీ పరిహారం
చార్మినార్ గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున మోదీ పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50 వేల పరిహారం అందిస్తామని మోదీ వెల్లడించారు.
/rtv/media/media_files/2025/05/11/dh82R660eQ6woT6i13AA.jpg)
/rtv/media/media_files/2025/05/18/UOyBLZLAvbHSVUBFZU0I.jpg)
/rtv/media/media_files/2025/05/18/v0xfIv6o09pSLmKAcD7a.jpg)
/rtv/media/media_files/2025/05/18/DS6CPoDIj9vSiJitvT2E.jpg)
/rtv/media/media_files/2025/05/15/ox4mDg3kTIFNLfmydNgi.jpg)
/rtv/media/media_files/2025/05/09/0c85rQoqsJll6ozmF6HG.jpg)
/rtv/media/media_files/2025/05/06/mHVHTqGYsxoy50HjkIq8.jpg)
/rtv/media/media_files/2025/05/04/HR5aYqOTv3y3KLysr3hP.jpg)
/rtv/media/media_files/2025/05/02/G0BLp3WmXzPA7lA6wXzm.jpg)