8 మందిని బలితీసుకున్న EV ఛార్జింగ్ పాయింట్
మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరం బుధవారం సంభవించిన ఒక భీకర అగ్నిప్రమాదంతో ఉలిక్కిపడింది. బెంగాలీ స్క్వేర్ సమీపంలోని బ్రజేశ్వరి అనెక్స్ కాలనీలో జరిగిన ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు.
/rtv/media/media_files/2026/06/16/moosapet-2026-06-16-17-00-03.jpg)
/rtv/media/media_files/2026/03/18/ev-charging-point-2026-03-18-21-37-33.jpg)