Latest News In Telugu BREAKING: ఎన్నికల ఫలితాల తేదిని మార్చిన ఎన్నికల కమిషన్ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తేదీని మారుస్తూ ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 2న అరుణాచల్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ చేపట్టనుంది. లోక్సభ ఎన్నికల కౌంటింగ్ జూన్ 4న యథాతథం జరగనుంది. By V.J Reddy 17 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn