Rahul Gandhi : ఓటరు జాబితాల్లో అనుమానాస్పద పేర్లపై కాంగ్రెస్ లేవనెత్తిన అభ్యంతరాలకు ఎన్నికల సంఘం (ఈసీ) ప్రతిపాదన బలం చేకూరుస్తోందని పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ తెలిపారు. ఆధార్ను ఓటర్ ఐడీలతో అనుసంధానం చేస్తామని ఈసీ మంగళవారం ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ మేరకు ఓటరు జాబితాల సంస్కరణకు ఈసీ నిపుణులు, ‘ఉడాయ్’ (భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ)కు నడుమ సాంకేతికపరమైన సంప్రదింపులకు ఎన్నికల సంఘం ప్రతిపాదించిందన్నారు. ఓటరు జాబితాల్లో అసాధారణ చేర్పులు, అనూహ్యమైన తొలగింపుల అంశాన్ని కాంగ్రెస్తోపాటు ఇండియా కూటమి పదే పదే లేవనెత్తినట్లు రాహుల్ ‘ఎక్స్’ ద్వారా చెప్పారు. 2024 మహారాష్ట్ర విధానసభ, లోక్సభ ఎన్నికల ఓటరు జాబితాలను ఫొటోలతో బహిరంగపరచాలన్న తన డిమాండును పునరుద్ఘాటిస్తున్నట్లు తెలిపారు. భారతీయుల్లో ఏ ఒక్కరూ ఓటుహక్కు కోల్పోకుండా, వారి గోప్యతకు భంగం వాటిల్లకుండా ఈసీ హామీ ఇవ్వాలని రాహుల్ డిమాండ్ చేశారు.
అనుసంధాన ప్రక్రియ ప్రారంభం
ఓటర్ ఐడీని ఆధార్తో అనుసంధానానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఆధార్తో ఓటర్ ఐడీ అనుసంధానం చేసే ప్రక్రియను ప్రారంభించినట్లు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం వెల్లడించింది. ఈ అంశంపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో ఎన్నికల సంఘం అధికారులు సమావేశమై.. సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. దీనిపై సాంకేతిక నిపుణులతో సంప్రదింపులు చేపడతామని తెలిపింది. ఆర్టికల్ 326, ప్రజా ప్రతినిధులు చట్టం-1950,అలాగే సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పులను అనుసరించి.. ఓటర్ గుర్తింపు కార్డులను ఆధార్ కార్డుతో అనుసంధానం చేసేందుకు ఈసీ చర్యలు చేపట్టింది. ఆ క్రమంలో యూఏడీఐ, ఈసీఐ మధ్య సాంకేతిక పరమైన అంశాలపై త్వరలో చర్చించనుంది. ఈ రోజు న్యూఢిల్లీలోని కేంద్రం ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయంలో జరిగిన చర్చలో ఎన్నికల ప్రధాన కమిషనర్తోపాటు ఇద్దరు కమిషనర్లు, అలాగే కేంద్ర హోం శాఖ కార్యదర్శితోపాటు ఎలక్ట్రానిక్స్ శాఖ ముఖ్య కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.
Also Read: Sunita Williams: అంతరిక్షంలో అత్యధిక రోజులు గడిపింది వీరే.. సునీతా విలియమ్స్ కంటేముందే ఇద్దరు మహిళలు
దేశంలో ప్రతి పౌరుడు తన ఆధార్ కార్డును ప్రభుత్వం అందిస్తున్న వివిధ పథకాలకు అనుసంధానం చేశాడు. అలాగే పాన్ కార్డుతో సైతం అనుసంధానం చేశారు. అయితే ఆధార్ కార్డును.. ఓటర్ గుర్తింపు కార్డుతో అనుసంధానం చేయాలంటూ గత కొంత కాలంగా డిమాండ్ వినిపిస్తోంది. ఆ క్రమంలో పలువురు కోర్టుల తలుపు సైతం తట్టారు. అలాంటి వేళ.. కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా తీసుకున్న నిర్ణయంతో ప్రజాస్వామిక వాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Ap Road Accident: ఏపీలో ఘోర ప్రమాదం.. టైరు పేలి డివైడర్ను ఢీకొట్టిన కారు- వైజాగ్ యువకుడు మృతి!
భారతదేశం అతి పెద్ద ప్రజాస్వామిక దేశం. ప్రతి ఏటా దేశంలో ఎక్కడో అక్కడ.. ఎప్పుడో అప్పుడు ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. అలాంటి వేళ.. కొందరి పేర్లను ఓటర్ల జాబితాల నుంచి తొలగిస్తున్నారు. అది కూడా వారి ప్రమేయం లేకుండానే. దీంతో ఈ అంశంపై ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక మిన్నకుండి పోతున్నారు. అలాంటి వారికి ఓటరు గుర్తింపు కార్డును ఆధార్తో అనుసంధానం చేయడం వల్ల.. ఈ తరహా తప్పులు భవిష్యత్తులో పునరావృతం కావనే ఓ భావన సామాన్య మానవుడిలో ప్రారంభమైంది.
Also Read: Goa University: గోవా యూనివర్సిటీలో ఘోరం.. గర్ల్ ఫ్రెండ్ కోసం పేపర్ లీక్ చేసిన ప్రొఫెసర్: ట్విస్ట్ అదిరింది!
Rahul Gandhi : ఈసీ ప్రతిపాదనతో మా వాదనకు మద్దతు..రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
ఓటర్ ఐడీని ఆధార్తో అనుసంధానం చేసే ప్రక్రియను ప్రారంభించినట్లు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం వెల్లడించింది. ఈ విషయమై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ మాట్లాడుతూ కాంగ్రెస్ లేవనెత్తిన అభ్యంతరాలకు ఎన్నికలసంఘం(ఈసీ) ప్రతిపాదన బలం చేకూరుస్తోందని అభిప్రాయపడ్డారు.
rahul ghandii
Rahul Gandhi : ఓటరు జాబితాల్లో అనుమానాస్పద పేర్లపై కాంగ్రెస్ లేవనెత్తిన అభ్యంతరాలకు ఎన్నికల సంఘం (ఈసీ) ప్రతిపాదన బలం చేకూరుస్తోందని పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ తెలిపారు. ఆధార్ను ఓటర్ ఐడీలతో అనుసంధానం చేస్తామని ఈసీ మంగళవారం ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ మేరకు ఓటరు జాబితాల సంస్కరణకు ఈసీ నిపుణులు, ‘ఉడాయ్’ (భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ)కు నడుమ సాంకేతికపరమైన సంప్రదింపులకు ఎన్నికల సంఘం ప్రతిపాదించిందన్నారు. ఓటరు జాబితాల్లో అసాధారణ చేర్పులు, అనూహ్యమైన తొలగింపుల అంశాన్ని కాంగ్రెస్తోపాటు ఇండియా కూటమి పదే పదే లేవనెత్తినట్లు రాహుల్ ‘ఎక్స్’ ద్వారా చెప్పారు. 2024 మహారాష్ట్ర విధానసభ, లోక్సభ ఎన్నికల ఓటరు జాబితాలను ఫొటోలతో బహిరంగపరచాలన్న తన డిమాండును పునరుద్ఘాటిస్తున్నట్లు తెలిపారు. భారతీయుల్లో ఏ ఒక్కరూ ఓటుహక్కు కోల్పోకుండా, వారి గోప్యతకు భంగం వాటిల్లకుండా ఈసీ హామీ ఇవ్వాలని రాహుల్ డిమాండ్ చేశారు.
Also Read: America: అమెరికా శాస్త్రవేత్తలు, పరిశోధకులను వెంటాడుతున్న తొలగింపు భయం
అనుసంధాన ప్రక్రియ ప్రారంభం
ఓటర్ ఐడీని ఆధార్తో అనుసంధానానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఆధార్తో ఓటర్ ఐడీ అనుసంధానం చేసే ప్రక్రియను ప్రారంభించినట్లు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం వెల్లడించింది. ఈ అంశంపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో ఎన్నికల సంఘం అధికారులు సమావేశమై.. సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. దీనిపై సాంకేతిక నిపుణులతో సంప్రదింపులు చేపడతామని తెలిపింది. ఆర్టికల్ 326, ప్రజా ప్రతినిధులు చట్టం-1950,అలాగే సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పులను అనుసరించి.. ఓటర్ గుర్తింపు కార్డులను ఆధార్ కార్డుతో అనుసంధానం చేసేందుకు ఈసీ చర్యలు చేపట్టింది. ఆ క్రమంలో యూఏడీఐ, ఈసీఐ మధ్య సాంకేతిక పరమైన అంశాలపై త్వరలో చర్చించనుంది. ఈ రోజు న్యూఢిల్లీలోని కేంద్రం ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయంలో జరిగిన చర్చలో ఎన్నికల ప్రధాన కమిషనర్తోపాటు ఇద్దరు కమిషనర్లు, అలాగే కేంద్ర హోం శాఖ కార్యదర్శితోపాటు ఎలక్ట్రానిక్స్ శాఖ ముఖ్య కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.
Also Read: Sunita Williams: అంతరిక్షంలో అత్యధిక రోజులు గడిపింది వీరే.. సునీతా విలియమ్స్ కంటేముందే ఇద్దరు మహిళలు
దేశంలో ప్రతి పౌరుడు తన ఆధార్ కార్డును ప్రభుత్వం అందిస్తున్న వివిధ పథకాలకు అనుసంధానం చేశాడు. అలాగే పాన్ కార్డుతో సైతం అనుసంధానం చేశారు. అయితే ఆధార్ కార్డును.. ఓటర్ గుర్తింపు కార్డుతో అనుసంధానం చేయాలంటూ గత కొంత కాలంగా డిమాండ్ వినిపిస్తోంది. ఆ క్రమంలో పలువురు కోర్టుల తలుపు సైతం తట్టారు. అలాంటి వేళ.. కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా తీసుకున్న నిర్ణయంతో ప్రజాస్వామిక వాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Ap Road Accident: ఏపీలో ఘోర ప్రమాదం.. టైరు పేలి డివైడర్ను ఢీకొట్టిన కారు- వైజాగ్ యువకుడు మృతి!
భారతదేశం అతి పెద్ద ప్రజాస్వామిక దేశం. ప్రతి ఏటా దేశంలో ఎక్కడో అక్కడ.. ఎప్పుడో అప్పుడు ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. అలాంటి వేళ.. కొందరి పేర్లను ఓటర్ల జాబితాల నుంచి తొలగిస్తున్నారు. అది కూడా వారి ప్రమేయం లేకుండానే. దీంతో ఈ అంశంపై ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక మిన్నకుండి పోతున్నారు. అలాంటి వారికి ఓటరు గుర్తింపు కార్డును ఆధార్తో అనుసంధానం చేయడం వల్ల.. ఈ తరహా తప్పులు భవిష్యత్తులో పునరావృతం కావనే ఓ భావన సామాన్య మానవుడిలో ప్రారంభమైంది.
Also Read: Goa University: గోవా యూనివర్సిటీలో ఘోరం.. గర్ల్ ఫ్రెండ్ కోసం పేపర్ లీక్ చేసిన ప్రొఫెసర్: ట్విస్ట్ అదిరింది!
గర్ల్ఫ్రెండ్ను సూట్కేసులో తీసుకెళ్లిన ఘటనలో బిగ్ ట్విస్ట్.. స్పందించిన యూనివర్సిటీ
హర్యానాలోని జిందాల్ యూనివర్సిటీకి చెందిన ఓ విద్యార్థి తన గర్ల్ఫ్రెండ్ను సూట్కేసులో బాయ్స్ హాస్టల్కు తీసుకెళ్లేందుకు యత్నించిన ఘటన గురించి తెలిసిందే. Short News | Latest News In Telugu | నేషనల్
VIRAL VIDEO: మూడే మూడు పెగ్గులు.. సైకిల్తో రోడ్రోలర్ను ఈడ్చుకుంటూ- రయ్ రయ్
మందెస్తే దేనికైనా సిద్ధం అంటారు మందుబాబులు. తాజాగా అదే జరిగింది. ఓ వ్యక్తి ఫుల్గా మందేసి ఏకంగా పెద్ద సాహసమే చేశాడు. Short News | Latest News In Telugu | వైరల్ | నేషనల్
Jallianwala Bagh: జలియన్ వాలాబాగ్ మారణకాండకు నేటికి 106 ఏళ్లు.. బ్రిటిష్ వాళ్ల ఊచకోతకు కారణం ఏంటి ?
1919 ఏప్రిల్ 13న జరిగిన జలియన్ వాలాబాగ్మరణకాండ ఘటన నేటితో 106 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ నివాళులర్పించారు. Short News | Latest News In Telugu | నేషనల్
Union Govt and CPI Maoist Party : మావోయిస్టులతో చర్చలు..మోడీ, అమిత్ షాకు పీస్ డైలాగ్ కమిటీ కీలక లేఖ
కేంద్ర ప్రభుత్వము, మావోయిస్టు పార్టి మధ్యన కాల్పుల విరమణ, శాంతి చర్చల.Short News | Latest News In Telugu | నేషనల్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ not present in Meta description
Earthquake: గంట వ్యవధిలో నాలుగు భూకంపాలు.. భయాందోళనలో జనం
ఆదివారం ఒకే గంటల వ్యవధిలో భారత్, మయన్మార్, తజికిస్తాన్లో నాలుగు భూకంపాలు వచ్చాయి. భారత్లో రెండు, మయన్మార్, తజికిస్తాన్లో ఒక్కోటి వచ్చాయి. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్
VIRAL VIDEO: ఈ ఆడోళ్లు మహా డేంజర్.. జుట్టు పట్టుకుని ఎలా కొడుతుందో చూశారా?
నోయిడాలోని సెక్టార్ 168లో ఉన్న ఓ సొసైటీలో ఇద్దరు మహిళల మధ్య వాట్సాప్ కాల్ విషయంలో వివాదం చెలరేగింది. అది కాస్త జుట్లు పట్టుకునే వరకు దారి తీసింది. క్రైం | Short News | Latest News In Telugu | వైరల్ | నేషనల్
Group 1: గ్రూప్-1 అవకతవకలపై పోరాటం చేస్తాం.. TGPSCపై కేసు వేస్తా: రాకేశ్ రెడ్డి
Komatireddy Raj Gopal Reddy : రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. వాళ్ల డిమాండ్ కూడా అదే..
RCB VS RR: డ్రెస్ మార్చింది.. విజయం కొట్టింది- RCB ఖాతాలో మరో గెలుపు
Elevator accident : హైదరాబాద్ లో మరో లిప్టు ప్రమాదం...ఒకరి మృతి
New Smartphone: మావా ఏంట్రా ఇది.. 32GB ర్యామ్- 100MP ఏఐ కెమెరా- 10100mAh బ్యాటరీతో కొత్త ఫోన్.. ధర ఎంతంటే?