India Census 2026 : రెండు విడతల్లో జనగణన..ఏపీ, తెలంగాణలో ఎప్పటినుంచంటే?
జనగణనలో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోనూ జనాభాను లెక్కించనున్నారు. కాగా ఈ రెండు రాష్ట్రాల్లోరెండు విడతల్లో జనగణన నిర్వహిస్తామని సెన్సస్ రిజిస్ట్రార్ జనరల్ మృత్యుంజయ తెలిపారు. ఏపీలో మే 1 నుంచి ,తెలంగాణలో మే 11 నుంచి ఇళ్ల సర్వే నిర్వహిస్తారు.
/rtv/media/media_files/2026/04/25/fotojet-2026-04-25-15-56-45.jpg)
/rtv/media/media_files/2026/03/30/india-census-2026-2026-03-30-15-09-05.jpg)
/rtv/media/media_files/2026/03/06/digital-census-2026-03-06-13-56-36.jpg)