హైదరాబాద్లో విషాదం.. పిల్లలకు విషమిచ్చి ఆ తర్వాత భార్యాభర్తలు ఆత్మహత్య
హైదరాబాద్లోని హబ్సీగూడలో ఓ కుటుంబం మొత్తం మృతి చెందింది. మానసిక, ఆర్థిక సమస్యల వల్ల చంద్రశేఖర్ అనే వ్యక్తి ఇద్దరు పిల్లలను చంపేసి, ఆ తర్వాత భార్యతో కలిసి ఆత్మహత్య చేసకున్నాడు. తన చావుకి ఎవరూ కారణం కాదని సూసైడ్ లేఖలో రాసి చనిపోయాడు.
రెచ్చిపోయిన దొంగలు... సినీఫక్కీలో భారీ చోరీ
బీహార్లో దొంగలు రెచ్చిపోయారు. సినీఫక్కీలో భారీ చోరీకి పాల్పడ్డారు. ఆరాలోని తనిష్క్ జ్యూవెల్లర్స్లో దొంగల ముఠా సిబ్బందిని, కస్టమర్లను తుపాకీతో బెదిరించి మరీ రూ.25 లక్షల విలువైన ఆభరణాలు, నగదును దోచుకున్నారు. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డైంది.
Hyderabad Crime: వెబ్ సిరీస్, యూట్యూబ్ చూసి ఇద్దరిని చంపేశాడు!
జవహర్నగర్, లాలాగూడలో తల్లీకూతుళ్ల హత్యల కేసులో నిందితుడు పోలీసులకు దొరికాడు. యూపీకి చెందిన అరవింద్ అలియాస్ అరుణ్ వీరిని హత్య చేశాడు. దాని నుంచి తప్పించుకోవడం కోసం యూట్యూబ్,వెబ్ సిరీస్ లు చూసినట్లు పోలీసులకు తెలిపాడు
విశాఖలో దారుణం.. ఎన్ఆర్ఐ మహిళ అనుమానాస్పద మృతి
విశాఖలో ఎన్ఆర్ఐ మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది. అమెరికాలో స్థిరపడిన మహిళ ఓ స్థలం లీజ్ అగ్రిమెంట్ కోసం అమెరికా నుంచి వచ్చి శ్రీధర్ అనే వ్యక్తితో హోటల్లో ఉంటుంది. సడెన్గా ఆమె ఉరివేసుకుంది. పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Chhattisgarh: ఛత్తీస్గఢ్లో పేలిన మందుపాతర... యువతికి తీవ్ర గాయాలు
ఛత్తీస్గఢ్లో మందుపాతర పేలి మహిళకు తీవ్రగాయాలైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలడంతో బీజాపూర్ జిల్లా రాంపురం గ్రామానికి చెందిన కుంజ పాండే అనే యువతి కాలుతోపాటు చేతులకు తీవ్ర గాయాలయ్యాయి.
Telangana Crime: కుటుంబ కలహాలతో తల్లిని నరికి చంపిన కొడుకు
ఎల్కతుర్తి మండలం వీరనారాయణపూర్ కు చెందిన రేణుకను ఆమె పెద్ద కొడుకు అజయ్ గొడ్డలితో నరికి చంపాడు. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య డబ్బు వ్యవహరానికి సంబంధించిన గొడవలు జరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు.
BIG BREAKING: ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం!
తమిళనాడులోని తిరుత్తని సమీపంలో బస్సు, లారీ రెండు ఒక్కసారిగా ఢీకొన్నాయి. దీంతో బస్సులో ఉన్న ఐదుగురు ప్రయాణికులు అక్కడిక్కడే మృతి చెందగా.. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ ఘోర ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
BIG BREAKING: హైదరాబాద్లో భారీ అగ్నిప్రమాదం
హైదరాబాద్లోని బహదూర్ పురాలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. లారీ మెకానిక్ షాప్లో మంటలు చెలరేగాయి. దీంతో పక్కనే ఉన్న మూడంతస్తుల భవనానికి ఆ మంటలు వ్యాపించాయి. వెంటనే సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తుంది.
/rtv/media/media_files/2025/03/11/zAULr4mARqRYeQdRvM7J.jpg)
/rtv/media/media_files/2025/03/10/811znAXx4oNqepsR2l1d.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/murder-1.jpg)
/rtv/media/media_files/2024/10/17/xuchw8Y5DVYaNLqOmuH5.jpg)
/rtv/media/media_files/2025/03/08/P7jJyqLGDjF85DVHmD4M.jpg)
/rtv/media/media_files/2025/03/08/eya45nNmmDylIlClyXS9.jpg)
/rtv/media/media_files/2024/11/05/id8litA7yPAhjlG9maZX.jpg)
/rtv/media/media_files/2025/02/21/6AEaY0KWzNXIYcCz4l7t.jpg)