ట్రైన్ లో RAC గోస తీరనుంది: ఇకపై ప్రయాణికులకు బంపరాఫర్!
రైల్వే ప్రయాణికుల నుంచి ఆర్ఏసీ టికెట్ల పేరుతో పూర్తి ఛార్జీలు వసూలు చేయడం ఏమాత్రం సమంజసం కాదని పార్లమెంటరీ కమిటీ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
రైల్వే ప్రయాణికుల నుంచి ఆర్ఏసీ టికెట్ల పేరుతో పూర్తి ఛార్జీలు వసూలు చేయడం ఏమాత్రం సమంజసం కాదని పార్లమెంటరీ కమిటీ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
ప్రెస్టీజ్ ప్రెషర్ కుక్కర్ను ఇంటింటి పేరుగా మార్చిన టీటీకే (TTK) గ్రూప్ మాజీ ఛైర్మన్, దివంగత టీటీ జగన్నాథన్ ను కేంద్ర ప్రభుత్వం సమున్నత గౌరవంతో సత్కరించింది.
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన ఉత్సవమైన మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర కోసం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జాతర నిర్వహణ, మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్రం అదనంగా రూ. 3.70 కోట్ల నిధులను విడుదల చేసింది.