Russia: రష్యాలో మరో దారుణం.. కారులో బాంబు, మేజర్ జనరల్ మృతి
రష్యాలో మరో దారుణం జరిగింది. ఆ దేశ రాజధాని మాస్కోలో మేజర్ జనరల్ ఫనిల్ సర్వరొవ్ వెళ్తున్న కారులో బాంబు పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆయన అక్కడిక్కడే మృతి చెందారు.
రష్యాలో మరో దారుణం జరిగింది. ఆ దేశ రాజధాని మాస్కోలో మేజర్ జనరల్ ఫనిల్ సర్వరొవ్ వెళ్తున్న కారులో బాంబు పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆయన అక్కడిక్కడే మృతి చెందారు.
శాంతియుతంగా ఉన్న మనదేశంలో ఉగ్రవాదులు అలజడి సృష్టిస్తున్నారు. ఒకవైపు ఢిల్లీలో ఉగ్రవాద ఆత్మాహుతి దాడి మరువక ముందే.. పంజాబ్లో మరో కుట్రకు ISI కుట్ర చేసింది. అయితే ప్రమాదాన్ని ముందే గుర్తించిన పంజాబ్ పోలీసులు ఆ కుట్రను భగ్నం చేశారు.
ఢిల్లీలోని ఎర్రకోట దగ్గర ఉన్న ఓ దుకాణం పేలుడు జరిగిన ప్రాంతానికి 300 మీటర్ల దూరంలో ఉంది. దీంతో పేలుడు జరిగిన సమయంలో దుకాణంపై మోచేతి పడింది. డీఎన్ఏ పరీక్షల ద్వారా ఈ శరీర భాగం మృతి చెందిన వారిలో ఎవరిదని తెలుసుకోనున్నారు.
ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన బాంబు దాడి దేశాన్ని ఉలిక్కపడేలా చేసింది. ఈ ఘటనలో 13 మంది మృతి చెందారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ బాంబు దాడి ఘటనను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)కు అప్పగించింది.
ఢిల్లీలోని ఎర్రకోట దగ్గర జరిగిన బాంబు దాడిలో 12 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. మరో 20 మంది గాయాలపాలయ్యారు. అయితే ఈ పేలుడు ఘటనకు 3 గంటల ముందు Reddit లో ఓ విద్యార్థి చేసిన పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతోంది.