Food Poisoning : ముంబయి తీవ్ర విషాదం.. బిర్యానీ, పుచ్చకాయ తిని ఒకే కుటుంబంలో నలుగురి మృతి
మహారాష్ట్ర రాజధాని ముంబయిలో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. బంధువులతో కలిసి బిర్యానీ ఆరగించిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు, కేవలం 12 గంటల వ్యవధిలోనే మృత్యువాత పడ్డారు. ఫుడ్ పాయిజనింగ్ దీనికి కారణమని పోలీసులు, వైద్యులు అనుమానిస్తున్నారు.
/rtv/media/media_files/2026/04/27/fotojet-2026-04-27-21-05-52.jpg)
/rtv/media/media_files/2026/04/07/lucky-biryani-2026-04-07-18-58-57.jpg)
/rtv/media/media_files/2026/02/24/biryani-2026-02-24-09-10-14.jpg)
/rtv/media/media_files/2026/01/03/fotojet-62-2026-01-03-08-56-08.jpg)
/rtv/media/media_files/2025/12/24/biryani-2025-12-24-06-40-16.jpg)
/rtv/media/media_files/2025/11/28/fotojet-2025-11-28t094933510-2025-11-28-09-50-45.jpg)
/rtv/media/media_files/2025/11/28/fotojet-2025-11-28t083807290-2025-11-28-08-38-43.jpg)
/rtv/media/media_files/2025/10/21/biryani-2025-10-21-07-38-22.jpg)