మందుబాబులకు దిమ్మతిరిగే షాకిచ్చిన చంద్రబాబు.. ధర ఎంతో తెలుసా!?
ఏపీ ప్రభుత్వం మందుబాబులకు ఊహించని షాక్ ఇచ్చింది. అక్టోబర్ 16 నుంచి నూతన మద్యం విధానం అమల్లోకి రానుండగా.. మద్యంపై డ్రగ్స్ రీహాబిలిటేషన్ 2 శాతం సెస్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.
ఏపీలో ఆ నగర వాసులకు కేంద్రం గుడ్న్యూస్.. సీఎం కృతజ్ఞతలు
రాష్ట్రంలోని గుంటూరు వాసులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నగరంలోని శంకర్ విలాస్ ఫ్లైఓవర్ నిర్మాణానికి కేంద్రం రూ.98కోట్ల నిధులు కేటాయించింది. నిధులు మంజూరు చేయడంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు.
వాళ్ళని ఎలా కాపాడానంటే..!| Car Falls in a Canal at Tanuku, Youth Rescued Father and Daughter | RTV
Vijayawada: దుర్గతులను తొలగించే దుర్గమ్మ దర్శనం
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో దసరా శరన్నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. 8వ రోజు అమ్మవారు దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. జై దుర్గా.. జై జై దుర్గా నామస్మరణతో ఇంద్రకీలాద్రి మొత్తం మారుమోగుతోంది.
మద్యం దుకాణాలన్నీ మాకే.. చంద్రబాబు సర్కార్ కు ఊహించని షాక్!
ఏపీలో కూటమి ప్రభుత్వానికి ఊహించని షాక్ తగిలింది. మద్యం షాపులకు దరఖాస్తులు చేయొద్దంటూ కొందరు ఎమ్మెల్యేలు వ్యాపారులను హెచ్చరిస్తున్నట్లు వార్తలు రావడం చర్చనీయాంశమైంది. దీంతో నష్ట నివారణకు చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నరనేది ఆసక్తికరంగా మారింది.
తిరుపతి విమానాశ్రయానికి బెదిరింపు లేఖ
AP: తిరుపతి ఇంటెర్నేషనల్ ఎయిర్ పోర్టుకు బెదిరింపు లేఖ రావడం కలకలం రేపింది. సిఐఎస్ఎఫ్ అధికారిక వెబ్ సైట్ కు ఓ ఆగంతకుడు బెదిరింపు లేఖను పంపించాడు. అప్రమత్తమైన ఎయిర్ పోర్ట్ అథారిటీ ఏర్పేడు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు విచారణ చేపడుతున్నారు.
/rtv/media/media_files/VGGcPAyJZGfLN7buYp9j.jpg)
/rtv/media/media_files/AEjdotpBoXvK35FyVgoy.jpg)
/rtv/media/media_files/ap5z0J61hHotlTuBl6IA.jpg)
/rtv/media/media_files/s9Uh2CUKDtYvbdUDeXuG.jpg)
/rtv/media/media_files/FZSqdsQmZHlnAzdFjVMA.jpg)
/rtv/media/media_files/4Bp3yOWyrlCGLM4d5T9C.jpg)