Job Notification : నిరుద్యోగులకో శుభవార్త..కొత్త జాబ్ నోటిఫికేషన్ విడుదల
చాలాకాలంగా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్ర హైకోర్టులో ఖాళీగా ఉన్న39 సివిల్ జడ్జి పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
చాలాకాలంగా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్ర హైకోర్టులో ఖాళీగా ఉన్న39 సివిల్ జడ్జి పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఇటీవల సంక్రాంతికి తమ ఊరికి వెళ్తున్నాని ఇందుకు రక్షణ కల్పించాలని ఏపీ హైకోర్టులో పిటిషన్ వేసిన ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఊరట లభించింది. ఆయనకు 41 విధానాన్ని అనుసరిస్తూ రక్షణ కల్పించాలని తీర్పు వెలువరించింది.
విశాఖకు కార్యాలయాలు తరలించవద్దు అని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను విచారించిన ధర్మాసనం తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.
ఏపీ రాజధానిని విశాఖకు తరలిస్తున్నారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం హైకోర్టులో కీలక అఫిడావిట్ దాఖలు చేసింది. అమరావతి నుంచి విశాఖకు రాజధానిని తరలించడం లేదని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది న్యాయస్థానం.
ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు ఈరోజు విచారించింది. తరువాత దీన్ని తదుపరి విచారణ కోసం డిసెంబర్ 1కి వాయిదా వేసింది. దాంతో పాటు మాజీ మంత్రి నారాయన, ఆయన అల్లుడు కేసులను కూడా హైకోర్టు వచ్చే నెలకు వాయిదా వేసింది.
టీడీపీ బాస్ చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో టీడీపీ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు చేయాల్సిన కార్యాచరణపై ఫోకస్ చేయనున్నారు. డిసెంబర్ మొదటి వారం నుంచి టీడీపీ పార్టీ అన్ని కార్యక్రమాల్లో చంద్రబాబు పాల్గొననున్నారు.
ఇన్నర్ రింగ్ రోడ్, ఇసుక పాలసీ కేసులకు సంబంధించి చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై ఈ రోజు ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ రెండు కేసులను ఈ నెల 29, 30 తేదీలకు వాయిదా వేసింది. అప్పటి వరకు చంద్రబాబును ఆయా కేసుల్లో అరెస్ట్ చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది.
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేయడంపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించింది సీఐడీ. బెయిల్ మంజూరు విషయంలో హైకోర్టు తన పరిధి దాటి తీర్పునిచ్చిందని భావిస్తోంది సీఐడీ. ఈ విషయాన్ని సుప్రీంకోర్టులోనే తేల్చుకుంటామంటున్నారు సీఐడీ అధికారులు.