Weather Alert: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షం..
తెలుగు రాష్ట్రాల్లో ఎండకు అల్లాడిపోతున్న ప్రజలకు వరుణుడు ఉపశమనం కలిగించారు. ఆదివారం ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది.
తెలుగు రాష్ట్రాల్లో ఎండకు అల్లాడిపోతున్న ప్రజలకు వరుణుడు ఉపశమనం కలిగించారు. ఆదివారం ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది.
దేశం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వైపు పరుగులు పెడుతోంది. ఈ క్రమంలో ఆ సాంకేతికతను అందుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉంది. మంగళవారం (ఏప్రిల్ 14) ఏపీ సీఎం చంద్రబాబు భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ క్వాంటమ్ కంప్యూటింగ్ టెస్ట్బెడ్లను అమరావతిలో ప్రారంభించారు.
ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్న్యూస్ చెప్పింది. ఉగాది సందర్భంగా 2026 జాబ్ క్యాలెండర్ను రిలీజ్ చేసింది. మొత్తం 10,060 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి వివిధ శాఖలకు సంబంధించి షెడ్యూల్ను విడుదల చేసింది. విద్యాశాఖలో ఎక్కువగా ఖాళీలు భర్తీ చేయనున్నారు.
ఏపీ రాజధాని అమరావతిలో రెండోదశ భూ సమీకరణ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. రెండో దశలో 20, 494 ఎకరాలకు రైతుల నుంచి సమీకరించాలి కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈరోజు నుంచే ఈ ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది.
సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేవారికి దక్షిణ మధ్య రైల్వే గుడ్న్యూస్ చెప్పింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మరికొన్ని స్పెషల్ రైళ్లను ప్రకటించింది. అదనంగా మరో 11 రైళ్లను నడపనున్నట్లు చెప్పింది.
శబరిమలలో ఈసారి ఏర్పాట్లలో ఆలయ నిర్వాహకులు, అలాగే ప్రభుత్వం విఫలమవుతోందనే చర్చ మొదలైంది. ఈ క్రమంలో.. తెలుగు రాష్ట్రాలకు చెందిన అయ్యప్ప భక్తులకు ఘోర అవమానం ఎదురవుతోంది. గతంలోనూ పలు అవమానాలు ఎదురు కాగా ఈసారి అవి మరింత శృతి మించాయనే ఆరోపణలు వినవస్తున్నాయి.
నైరుతి బంగాళాఖాతంలో దిత్వా తుపాను కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో చిత్తూరు, తిరుపతి, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది.
ఏపీలోని కూటమి ప్రభుత్వంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సీఎం చంద్రబాబు ఏకంగా 48 ఎమ్మెల్యేలపై సీరియస్ అయ్యారు. పెన్షన్లు, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో ఆ ఎమ్మెల్యేలు పాల్గొనడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం వల్ల తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రేపటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ వాయుగుండం బలపడి ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉంది.