ఏపీ ప్రజలకు చంద్రబాబు సర్కార్ దీపావళి కానుక..!
ఏపీ ప్రజలకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. మహాశక్తి పథకాన్ని అక్టోబర్ 31న దీపావళి సందర్భంగా ప్రారంభిస్తామని ప్రకటించింది. ఈ పథకంలో భాగంగా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లను ఫ్రీగా అందించనున్నారు.
మందు బాబులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి వచ్చిన రూ.99కే క్వార్టర్
మందు బాబులు ఎంతగానో ఎదురు చూసే రూ.99 క్వార్టర్ బాటిల్ అందుబాటులోకి వచ్చింది. రాష్ట్రంలోని అన్ని వైన్ షాప్ లలో రూ.99 క్వార్టర్ ఇకపై లభ్యమవుతుందని ఏపీ ఎక్సైజ్ కమిషనర్ నిషాంత్ కుమార్ తెలిపారు.
Andhra Pradesh: మహిళలకు గుడ్న్యూస్.. ఆరోజు నుంచే ఫ్రీ బస్ అమలు
నేడు ఏపీ మంత్రివర్గం భేటీ కానుండగా చంద్రబాబు సర్కారు కీలక నిర్ణయాల తీసుకోనుంది. ఉచిత సిలిండర్లతో పాటు ఫ్రీ బస్సు అమలుపై ఇవాళ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. దీపావళి మరుసటి రోజు నుంచే ఫ్రీ బస్ తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తోంది.
AP: నేటి నుంచి క్వార్టర్ రూ.99...అమల్లోకి నూతన మద్యం పాలసీ
నేటి నుంచి రాష్ట్రంలో నూతన మద్యం పాలసీ అమలులోకి రానుంది. కొత్త షాపుల్లో మద్యం అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. 99 రూపాయలకే క్వార్టర్ బాటిల్ మద్యాన్ని అందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
/rtv/media/media_files/V9tOy6dA8Fgsax9tC7Z8.jpg)
/rtv/media/media_files/2024/10/20/Pv90LZC8DN6FF0ZEx6bw.jpg)
/rtv/media/media_files/2024/10/19/7VTs2HgaSyh4faLpjk0y.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Telangana-Free-Bus-jpg.webp)
/rtv/media/media_files/hoaUsereO4HlhQrO6hlj.jpg)
/rtv/media/media_library/2429b2aa375b35bcbe055eef5745aac4d631a8f7497cde44e6daa5ce7ad64084.jpg)