ఆంధ్రప్రదేశ్ PM Modi: ఏపీకి రానున్న ప్రధాని మోదీ.. ఎందుకంటే ? ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం త్వరలోనే జరగనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధాని మోదీ ఏప్రిల్ 15 నుంచి 20 తేదీల మధ్య అమరావతికి వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society అమరావతి ORR రూట్ మ్యాప్ ఇదే|Amaravati Outer Ring Road Route Map Latest Updates | CM Chandrababu |RTV By RTV 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Amaravati ORR: అమరావతి ఓఆర్ఆర్పై బిగ్ అప్డేట్.. ఐదు జిల్లాల మీదుగా నిర్మాణ అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు (ORR) నిర్మాణంపై కీలక ముందడుగు పడింది. ఐదు జిల్లాల మీదుగా ఓఆర్ఆర్ నిర్మాణం జరగనుంది. కృష్ణా, పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల్లోని 23 మండలాల్లో 121 గ్రామాల మీదుగా ఓఆర్ఆర్ వెళ్లనుంది. By srinivas 23 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Basavatarakam Hospital: అమరావతికి బాలయ్య గుడ్ న్యూస్ ! బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి ద్వారా మరిన్ని సేవలు చేస్తానని తెలిపారు నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ. అమరావతిలోని తుళ్లూరులో మరో 8 నెలల్లో ఆస్పత్రి ప్రారంభిస్తామని, అందుబాటు ధరల్లోనే క్యాన్సర్కు చికిత్స అందిస్తామని స్పష్టం చేశారు. By Krishna 15 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society Amaravati Iconic HOD Towers | బయట పడుతున్న రాజధాని పునాదులు | AP Capital Works | RTV By RTV 23 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ''సోషల్ మీడియాను మంచి కోసం వాడుదాం'' అమరావతిలో హోర్టింగ్స్ లండన్లో ఓ కంపెనీ తమ ఉద్యోగి డ్రెస్ కోడ్ పాటించలేదనే చిన్న కారణంతో ఉద్యోగం నుంచి తీసేసింది. చివరికి ఆ కంపెనీకి 30 వేల పౌండ్లు (రూ.32,20,818) జరిమానా పడింది. ఇంతకీ ఏం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవండి. By B Aravind 28 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society 3ఏళ్ళలో అమరావతి రెడీ.. || Minister Narayana On AP Capital Amaravati || CM Chandrababu || RTV By RTV 14 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఏపీ ప్రజలకు మరో గుడ్ న్యూస్.. 14 లక్షల మంది లబ్ధి పొందే ఛాన్స్! ఏపీలోని అమరావతిలో 500పడకల ఈఎస్ఐ సెకండరీ కేర్హాస్పిటల్, 150పడకల సూపర్ స్పెషాలిటీ మెడికల్ కాలేజ్ ఏర్పాటుకు కేంద్రం ప్రాథమికంగా ఓకే చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా 14.55లక్షల మంది ఈఎస్ఐ ఉద్యోగులను దృష్టిలో పెట్టుకుని అమరావతిలో ఏర్పాటు చేస్తున్నారు. By Seetha Ram 10 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Amaravati Railway Line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. ఏ రూట్లో తెలుసా? అమరావతి రైల్వే నిర్మాణం కోసం కేంద్రం భూసేకరణ మొదలుపెట్టింది. ఈ మేరకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఎర్రుపాలెం మండలంలోని ఎర్రుపాలెం, కేశిరెడ్డిపల్లి గ్రామాల్లో 24.01 ఎకరాల భూమిని సేకరించబోతున్నారు. By Seetha Ram 02 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn