నేషనల్ కుంభమేళాలో శివరాత్రి ఆంక్షలు.. శివనామస్మరణాలతో దద్దరిళ్లిన ప్రయాగ్రాజ్ కుంభమేళా చివరిరోజు కావడంతో ప్రయాగ్రాజ్కు భక్తులు పోటెత్తారు. రద్దీ ఎక్కువగా ఉండటంతో ప్రయాగ్రాజ్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో నో వెహికల్ జోన్ ప్రకటించారు పోలీసులు. ఇప్పటి వరకు 65 కోట్ల మంది త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. By K Mohan 26 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Kumbh Mela Water : కుంభమేళాకు వెళ్లలేదని బాధపడుతున్నారా? ఆర్డర్ పెడితే ఇంటికే పుణ్యజలాలు ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ కుంభమేళాలో కోట్లాది మంది పుణ్యస్నానాలు చేస్తున్నారు. కుంభమేళాకు వెళ్లడానికి అందరికీ వీలు కాకపోవచ్చు. అలాంటి వారు బాధ పడాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లో ఆర్డర్ పెడితే ఇంటికొచ్చి పుణ్య జలాలు అందజేస్తామంటోన్నాయి ఆన్లైన్ స్టోర్లు. By Madhukar Vydhyula 25 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Woman Dips Phone in Kumbh Mela : ఏం తెలివి తల్లి.. వీడియో కాల్తో భర్తకు కుంభమేళాలో పుణ్య స్నానం చేయించిన మహిళ ఆధునిక యుగంలో ఏం చేయాలన్న ఆన్లైన్లోనే. చివరికి ప్రేమలు, పెళ్లిళ్లు, పార్టీలు, లోన్లు, లీగల్, జాతకాలు ఇలా అన్నీ ఆన్లైన్లోనే కానిచ్చేస్తున్నారు. ఇదంతా అందరికీ తెలసిందే కానీ, తాజాగా ఆన్లైన్లోనే కుంభమేళాలో పవిత్రస్నానం చేయొచ్చని నిరూపించిందో మహిళ. By Madhukar Vydhyula 25 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Mahakumbh: కుంభమేళాలో 140 సోషల్ మీడియా అకౌంట్లపై పోలీస్ కేసు.. 13 FIRలు కుంభమేళా త్రివేణి సంగమంలో వదంతులు ప్రచారం చేసి భక్తులను తప్పుదోవ పట్టించిన సోషల్ మీడియా హ్యాండిల్స్పై పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. మొత్తం 140 సోషల్ మీడియా అకౌంట్లను గుర్తించి పోలీసు కేసులు నమోదు చేశారు. డిఐజి వైభవ్ కృష్ణ 13 FRI లు ఫైల్ చేశామన్నారు. By K Mohan 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Kumbh Mela 2025: ఇల్లీగల్ అఫైర్ కోసం భార్యను కుంభమేళా తీసుకెళ్లి.. పెద్ద ప్లానే ఢిల్లీ వ్యక్తి భార్యను కుంభమేళా తీసుకెళ్లి హత్య చేశాడు. ఆమె తప్పిపోయిందని బంధువులను, పిల్లల్ని నమ్మించాలని చూశాడు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భార్యను తొలగించుకోడానికి అశోక్ భార్య మీనాక్షీని ప్లాన్ చేసి చంపేశాడు. పోలీసుల విచారణలో విషయం బయటకొచ్చింది. By K Mohan 23 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం దొంగిలించిన డబ్బుతో లవర్లతో కలిసి మహాకుంభమేళాకు..చివరకు బిగ్ ట్విస్ట్! ఇండోర్కు చెందిన ఇద్దరు వ్యక్తులు దొంగతనం చేయగా వచ్చిన రూ.7 లక్షల డబ్బుతో తమ లవర్లతో కలిసి చేసిన పాపాలు కడిగేసుకుందామని మహా కుంభమేళాకు వెళ్లారు. అంత బాగానే జరిగింది కానీ ఇంటికి వచ్చిన తరువాత ఇద్దర్నీ అరెస్ట్ చేసి పోలీసులు ఊహించని షాకిచ్చారు. By Krishna 22 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ కుంభమేళాలో 90వేలపైగా ఖైదీలకు పుణ్యస్నానాలు.. పాపాలు కడిగేయనున్న యూపీ సర్కార్ ఉత్తరప్రదేశ్లోని 75 జైళ్లలో ఉన్న 90వేలకు పైగా ఖైదీలకు కుంభమేళా పుణ్యస్నానాలు చేయించనున్నారు. ఫిబ్రవరి 21న త్రివేణి సంగమంలో పవిత్ర జలాల్ని తీసుకొచ్చి కారాగారాల్లో నీటితో కలపనున్నట్లు రాష్ట్ర జైళ్ల శాఖ మంత్రి దారా సింగ్ చౌహన్ తెలిపారు. By K Mohan 19 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Maha Kumbh Mela Extension: మహాకుంభమేళా పొడిగింపు.. క్లారిటీ ఇచ్చిన ప్రయాగ్రాజ్ జిల్లా కలెక్టర్ కుంభమేళా పొడిగిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని ప్రయాగ్రాజ్ జిల్లా మెజిస్ట్రేట్ రవీంద్ర మందర్ తెలిపారు. మతపరమైన, మంగళకరమైన ముహూర్తం ఆధారంగా మహాకుంభ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఫిబ్రవరి 26న కుంభమేళా ముగుస్తోందని కలెక్టర్ చెప్పారు. By K Mohan 19 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Kumbh Mela: కుంభమేళాలో మహిళలు బట్టలు మార్చుకుంటున్న వీడియోస్ అంటూ వైరల్! కుంభమేళాలో మహిళలు స్నానాలు చేస్తున్న, బట్టలు మార్చుకుంటున్న వీడియోలు అంటూ టెలిగ్రామ్ ఛానళ్లో లింక్స్ వైరల్ అవుతున్నాయి. ఓ మీడియా ఛానల్ వాటిని ఫ్యాక్ట్చెక్ చేసి అవి ప్రయాగ్రాజ్ వీడియోలు కాదని తేల్చి చెప్పింది. భక్తులు ఆంధోళన చెందాల్సిన పని లేదంది. By K Mohan 19 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn