IPL 2024 : రేపే ఫైనల్స్.. ట్రోఫీతో ఫోజులిచ్చిన ఇరు జట్ల కెప్టెన్లు

ఐపీఎల్‌ ముగింపు దశకు వచ్చేసింది. రేపు (ఆదివారం) చెన్నైలోని చిదంబరం స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య ఫైనల్ మ్యాచ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో ఇరుజట్ల కెప్టెన్లు చైన్నై బీచ్‌లో ట్రోఫీతో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చారు.

New Update
IPL 2024 : రేపే ఫైనల్స్.. ట్రోఫీతో ఫోజులిచ్చిన ఇరు జట్ల కెప్టెన్లు

IPL 2024 Final Match : ఐపీఎల్‌ (IPL 2024) ముగింపు దశకు వచ్చేసింది. రేపు (ఆదివారం) చెన్నై (Chennai) లోని చిదంబరం స్టేడియం (Chidambaram Stadium) లో సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య ఫైనల్ మ్యాచ్‌ జరగనుంది. ఐపీఎల్ 17వ సీజన్ ట్రోఫీ ఎవరు దక్కించుకుంటారో రేపటితో తేలిపోనుంది. ఈ నేపథ్యంలో.. ఇరుజట్ల కెప్టెన్లు ఐపీఎల్‌ ట్రోఫితో ఫొటోలు దిగారు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్ (Pat Cummins), కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ కెప్టెన్ శ్రేయస్ అయ్యార్ (Shreyas Iyer).. చైన్నై బీచ్‌, ఇతర ప్రాంతాల్లో ట్రోఫీతో సందడి చేశారు. వీటికి సంబంధించిన ఫొటోలను ఐపీఎస్‌ నిర్వాహకులు సోషల్ మీడియాలో షేర్ చేశారు.

publive-image

publive-image

publive-image

publive-image

Also Read : టీ20 వరల్డ్ కప్‌లో భారత్,పాక్ సెమీ ఫైనల్‌ లో ఎదురైయ్యే అవకాశం లేదు..మాజీ ఇంగ్లాండ్ ఆటగాడు

Advertisment
Advertisment
తాజా కథనాలు