BCCI : శ్రేయస్ అయ్యర్ ఆరోగ్యంపై బీసీసీఐ కీలక ప్రకటన
ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో ఫీల్డింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడిన టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఆరోగ్యంపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) తాజాగా కీలక ప్రకటనను విడుదల చేసింది.
ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో ఫీల్డింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడిన టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఆరోగ్యంపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) తాజాగా కీలక ప్రకటనను విడుదల చేసింది.
భారత స్టార్ బ్యాట్స్మ్యాన్ శ్రేయాస్ అయ్యర్ ప్రస్తుతం హాస్పిటల్ బెడ్ పై ఉన్నాడు. అతడు అంతర్గత రక్తస్రావం కారణంగా గత రెండు రోజులుగా ICUలో డాక్లర్ల పర్యావేక్షనలో చికిత్స పొందుతున్నాడు. ఇవాళే శ్రేయాస్ ఐసీయూ నుంచి బయటకొచ్చాడు.
శ్రేయాస్ అయ్యర్ భారీ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అతడి గాయానికి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ బయటకొచ్చింది. అతడు ఐసీయూ నుంచి బయటకు వచ్చాడు. ప్రస్తుతం అతడి ప్రాణానికి పెద్దగా ప్రమాదం లేదని.. కానీ డిశ్చార్జ్ అయ్యేందుకు కొంచెం సమయం పడుతుందని తెలుస్తోంది.
భారత వన్డే జట్టు వైస్ కెప్టెన్, స్టార్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ హాస్పిటల్లో చేరాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో పక్కటెముక గాయం.. వెబ్ స్టోరీస్
భారత వన్డే జట్టు వైస్ కెప్టెన్, స్టార్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ హాస్పిటల్లో చేరాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డే మ్యాచ్ సందర్భంగా పక్కటెముక గాయం కారణంగా అంతర్గత రక్తస్రావం కావడంతో సిడ్నీలోని ఆసుపత్రిలో చేరాడు. ప్రస్తుతం అతడు ICUలో ఉన్నాడు.
27వ సీఈఏటీ క్రికెట్ రేటింగ్ అవార్డ్స్ కార్యక్రమంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెటర్లు, క్రీడా నాయకులను సత్కరిస్తారు. అయితే సీఈఏటీ క్రికెట్ రేటింగ్ అవార్డ్స్ కార్యక్రమంలో మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు అరుదైన గౌరవం దక్కింది.
ఆస్ట్రేలియా ఎ తో జరగనున్న వన్డే సిరీస్ కోసం భారత ఎ జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) ప్రకటించింది. ఈ సిరీస్లో మూడు మ్యాచ్లు జరగాల్సి ఉంది. అన్నీ కాన్పూర్ వేదికగానే జరుగుతాయి.
2025 ఆసియా కప్కు ముందు బీసీసీఐ అదిరిపోయే సర్ప్రైజ్ అందించింది. ఆస్ట్రేలియా-ఏతో జరగనున్న రెండు మల్టీ-డే మ్యాచ్లకు బీసీసీఐ ఇండియా-ఏ జట్టును ప్రకటించింది. శ్రేయాస్ అయ్యర్ను ఈ జట్టుకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు.
ఆసియా కప్ కోసం BCCI ఇటీవల భారత జట్టును ప్రకటించింది. ఆ టీమ్లో శ్రేయస్ అయ్యార్కు చోటు దక్కలేదు. దీనిపై క్రికెట్ ఫ్యాన్స్ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ODI కెప్డెన్ బాధ్యతలు శ్రేయస్కు అప్పగించాలని బీసీసీఐ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.