/rtv/media/media_files/2025/03/23/tG29D0aRXZun9hs4oqrr.jpg)
ఉప్పల్ స్డేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో సన్రైజర్స్ హైదరాబాద్44 పరుగుల తేడాతో విజయం సాధించింది. హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది. టార్గె్ట్ లో రాజస్థాన్ జట్టు 6 వికెట్ల నష్టానికి 242 పరుగులు చేసింది. సంజుశాంసన్ 66, ధ్రువ్ జురేల్ 70, హిట్మేయర్ 42, శుభమ్ దూబే 34 నాటౌట్ రాణించారు. యశస్వి జైస్వాల్ 1, కెప్టెన్ రియాన్ పరాగ్ 4, నితీశ్ రాణా 11 విఫలమయ్యారు. సన్రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో సిమర్జీత్ సింగ్ 2, హర్షల్పటేల్ 2, మహమ్మద్ షమీ, ఆడమ్ జంపా తలో వికెట్ తీశారు.
Also Read : థంబ్నెయిల్ కోసం నా భర్తను చంపేశారు!.. నటి భార్గవి ఫైర్
So run it up, the Sun is up 🔥🧡#PlayWithFire | #SRHvRR | #TATAIPL2025 #SRHvsRR #RRvSRH #RRvsSRH pic.twitter.com/tbbGphSRb6
— Santosh Sharma by Impression (@Impression88988) March 23, 2025
Also Read : అమెరికాలో తాగుబోతు బీభత్సం.. భారతీయ తండ్రీకూతుళ్లను కాల్చి చంపాడు
ఇషాన్ కిషన్ వీరవిహారం
ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన సన్రైజర్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ (679 ఫోర్లు, 3 సిక్స్)లతో విధ్వంసం సృష్టించగా.. ఇషాన్ కిషన్ (106*11 ఫోర్లు, 6 సిక్స్లు) వీరవిహారం చేశాడు.హెన్రిచ్ క్లాసెన్ (34), నితీశ్ కుమార్ రెడ్డి (30), అభిషేక్ శర్మ (24) కూడా క్రీజులో ఉన్నంతసేపు మెరుపులు మెరిపించారు. రాజస్థాన్ రాయల్స్ తరఫున తుషార్ దేశ్పాండే మూడు వికెట్లు తీయగా, మహీష్ తీక్షణ రెండు వికెట్లు పడగొట్టాడు.
Also Read : ఆస్పత్రికి అల్లు అర్జున్... టెన్షన్ లో అల్లు ఫ్యామిలీ
Also Read : నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్!
ipl-2024 | srh-vs-rr | telugu-sports-news | telugu-cricket-news | latest-telugu-news | today-news-in-telugu