/rtv/media/media_files/2025/04/07/bVmBHRyXykslqyzGOKCr.jpg)
RCB
వాంఖడే వేదికగా ముంబయి ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో ఆర్సీబీ బ్యాటర్లు రెచ్చిపోయారు. 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేశారు. విరాట్ కొహ్లీ 67 పరుగులతో మెరిపించాడు. కెప్టెన్ పాటిదర్ 64, పడిక్కల్ 37, జితేశ్ శర్మ 40 పరుగులతో చెలరేగారు. ఇక హార్దిక్ పాండ్య, బౌల్డ్ చెరో 2 వికెట్లు తీశారు. విఘ్నేష్ ఒక వికెట్ పడగొట్టాడు. ముంబయి ఇండియన్స్ గెలవాలంటే 222 పరుగులు చేయాలి.
Also Read: ద్రవిడ్లా వారిద్దరికీ చెప్పలేను.. రో-కోపై పాంటింగ్ షాకింగ్ కామెంట్స్!
Rapid Rajat with a fiery 5️⃣0️⃣ #RCB skipper Rajat Patidar is producing a knock for the ages 👊
— IndianPremierLeague (@IPL) April 7, 2025
Updates ▶ https://t.co/Arsodkwgqg#TATAIPL | #MIvRCB | @RCBTweets pic.twitter.com/sVfiBLiSOH
తొలుత టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకుంది. మ్యాచ్ ప్రారంభంలోనే ఫిలిప్ సాల్ట్ 4 పరుగులు చేసి రెండో బంతికి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత బరిలోకి వచ్చిన విరాట్ కోబ్లీ దూకుడుగా ఆడాడు. 67 పరుగులు చేశాడు. విల్ జాక్స్ చేసిన 5 ఓవర్లలో కోహ్లీ ఫోర్ కొట్టగా ఆర్సీబీ స్కోర్ 50కి చేరింది. ఇక చివరగా 20వ ఓవర్లో.. జితేశ్ లాంగాన్లో కళ్లు చెదిరే సిక్సర్ కొట్టాడు. దీంతో.. ముంబయి ముందు భారీ టార్గెట్ను ఉంచింది ఆర్సీబీ.
The target would have been 260+ if Bumrah missed match vs RCB.
— Inside out (@INSIDDE_OUT) April 7, 2025
- Absolute domination from batters.
- Virat Kohli and Rajat Patidar were brilliant.
- Jitesh giving finishing touch.
- All MI bowlers conceded at 10+ economy except Bumrah.#MIvsRCB #MIvRCB pic.twitter.com/DrnXqUFK4i
Also Read: సన్రైజర్స్తో మ్యాచ్.. ఇషాంత్ శర్మకు భారీ జరిమానా
Also Read: ఆ నలుగురి స్టార్లతో కలిసి ఆడాలని ఉంది.. మనసులో మాట చెప్పేసిన ధోనీ