మైక్రోసాఫ్ట్ లోకి ఓపెన్ ఏఐ మాజీ సీఈవో సామ్ ఆల్టన్..

New Update
మైక్రోసాఫ్ట్ లోకి ఓపెన్ ఏఐ మాజీ సీఈవో సామ్ ఆల్టన్..

సామ్ ఆల్టన్...ఓపెన్ ఏఐ సీఈవోగా చేశారు. కొన్ని కారణాల చేత ఆల్ట్‌మన్‌ న్ని CEO విధుల నుండి తొలిగించారు. దీంతో ఆయన కలీగ్ అయిన గ్రెగ్ బ్రాక్‌మన్‌ కూడా తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. వీరితో పాటూ మరో ముగ్గురు కూడా ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఇంకా కొంతమంది కూడా ఉద్యోగాలను వదిలేయడానికి రెడీగా ఉన్నారని సమాచారం. అయితే సామ్ ఆల్టన్ చాలా టాలెంటెడ్. ఇతని లాంటి వారిని ఎవరు వదులుకుంటారు. అందుకే సామ్ ను తొలగించిన వెంటనే మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ళ వారిద్దరినీ తమ కంపెనీలోకి తీసేసుకున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. ఈ మేరకు ట్విట్టర్ లో పోస్ట్ కూడా చేశారు.

Also Read:తెలంగాణలో 49 కేంద్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు

ఈ ట్వీట్ లో ఓపెన్ ఏఐ మాజీ ఉద్యోగులు అయినటువంటి ఆల్ట్‌మన్‌, గ్రెగ్ బ్రాక్‌మన్‌ మైక్రోసాఫ్ట్‌ కంపెనీలో చేరుతున్నారని.. ఇక మీదట ఏఐ రీసెర్చ్ టీమ్‌ని వీళ్లిద్దరూ కలిసి లీడ్ చేస్తారని సత్య నాదెళ్ళ చెప్పారు. ఈ నేపథ్యంలో వాళ్లకు కావాల్సిన వనరులను అందించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.

సత్య నాదెళ్ల పోస్ట్‌ను సామ్ ఆల్ట్‌మాన్ షేర్ చేశారు. దానికి ది మిషన్ కంటిన్యూస్ అనే పేరు పెట్టారు.

Also Read:నవంబర్ 23 తర్వాత ప్రచార హోరుతో దద్దరిల్లనున్న తెలంగాణ

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

🔴Live Breakings: తెలంగాణలో జపాన్‌ పెట్టుబడులు.. రూ.12,062 కోట్లు

Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

author-image
By Manoj Varma
New Update
BREAKING NEWS

breaking news

Live Breakings

  • Apr 23, 2025 08:25 IST

    తెలంగాణలో జపాన్‌ పెట్టుబడులు.. రూ.12,062 కోట్లు

    ఏడురోజుల పాటు జపాన్‌లో పర్యటించిన సీఎం రేవంత్ బృందం కీలక ఒప్పందాల చేసుకుంది. మొత్తం రూ.12,062 కోట్ల పెట్టుబడులు సాధించింది. దీనిద్వారా తెలంగాణలో యువతకు 30,500 ఉద్యోగావకాశాలు లభించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

    CM Revanth Team in Japan
    CM Revanth Team in Japan

     



  • Apr 23, 2025 08:24 IST

    ఏపీ నుంచి రాజ్యసభకు వెళ్లేది ఆయనేనా?

    ఆంధ్రప్రదేశ్ నుండి రాజ్యసభకు ఎవరు వెళ్లనున్నారు అనేది రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.అయితే ఈ రేసుల తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై, మంద కృష్ణమాదిగ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

    mandakrishna
    mandakrishna

     



  • Apr 23, 2025 08:24 IST

    మాజీ క్రికెటర్ కన్నుమూత

    ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ కీత్ స్టాక్‌పోల్ తుదిశ్వాస విడిచారు. కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న కీత్ గుండె పోటుతో మృతి చెందారు. కీత్ ఆస్ట్రేలియా తరఫున 43 టెస్ట్ మ్యాచ్‌లు, 6 వన్డేలు ఆడాడు. 

    Former cricketer Keith Stackpole
    Former cricketer Keith Stackpole

     



  • Apr 23, 2025 08:23 IST

    సౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకుని వెనక్కు వచ్చేసిన ప్రధాని మోదీ

    జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన సౌదీ అరేబియా పర్యటనను మధ్యలో ముగించుకున్నారు. వెంటనే ప్రత్యేక విమానంలో ఆయన హుటాహుటిన బయలుదేరి ఈరోజు ఉదయానికి ఢిల్లీ చేరుకున్నారు. 

    PM Modi
    PM Modi

     



  • Apr 23, 2025 08:22 IST

    మాజీ క్రికెటర్‌కు నాలుగేళ్ల జైలు శిక్ష

    గృహ హింస కేసులో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ మైకేల్‌ స్లేటర్‌‌కు నాలుగేళ్ల జైలు శిక్ష పడింది. ఏడాది నుంచి కస్టడీలో ఉంటున్న అతనిది సస్పెన్షన్‌తో కూడిన శిక్ష కావడంతో వెంటనే విడుదల కానున్నాడు. వచ్చే ఐదేళ్లలో తీవ్రమైన నేరానికి పాల్పడితే ఈసారి జైల్లో ఉండాలి.



  • Apr 23, 2025 08:22 IST

    ఉగ్రదాడిలో హైదరాబాద్ వాసి మృతి.. శివమొగ్గ కు చెందిన వ్యాపారవేత్త ...!

    జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 27 మంది పర్యాటకులు మరణించినట్లు తెలుస్తోంది. మృతుల్లో హైదరాబాద్‌కు చెందిన ఐబీ అధికారి మనీష్ రంజన్ ఉన్నట్లు సమాచారం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ దాడిని తీవ్రంగా ఖండించారు.

    maneesh
    maneesh

     



  • Apr 23, 2025 08:20 IST

    నేడు పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదల

    ఏపీలో పదో తరగతి పరీక్ష ఫలితాలను నేడు ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. వీటితో పాటు ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఓపెన్ స్కూల్ ఇంటర్ ఫలితాలను కూడా విడుదల చేయనున్నారు. https://bse. ap. gov. in, https://apopenschool. ap. gov. in/ ద్వారా తెలుసుకోవచ్చు.]

    chandrababu



  • Apr 23, 2025 08:19 IST

    పహల్గాం ఉగ్రదాడి..మోడీకి ట్రంప్‌ ఫోన్‌!

    జమ్మూ కశ్మీర్‌ లోని పహల్గం ఉగ్రదాడి ఘటనకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ భారత ప్రధాని మోడీతో ఫోన్‌ లో మాట్లాడారు. ఉగ్రదాడిలో బలైన వారికి సంతాపం తెలిపారు.ఉగ్ర ఘటనను ట్రంప్‌ తీవ్రంగా ఖండించారు.

    trump pehalgam
    trump pehalgam

     



Advertisment
Advertisment
Advertisment