IPL-2024 : ఐపీఎల్‌ మ్యాచ్‌లో అపశృతి.. స్పెడర్‌క్యామ్ కిందపడటంతో ఆగిపోయిన మ్యాచ్‌

రాజస్థాన్‌లోని జైపూర్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ - లక్నో సూపర్‌ జయింట్స్‌ మధ్య ఐపీఎల్ మ్యాచ్‌ జరుగుతుండగా స్పైడర్‌కెమ్‌ కిందపడిపోయింది. దీంతో మ్యాచ్‌ ఏడు నిమిషాల పాటు ఆగిపోయింది. అక్కడున్న సిబ్బంది దాన్ని తొలగించాక మళ్లీ మ్యాచ్‌ను కొనసాగించారు.

New Update
IPL-2024 : ఐపీఎల్‌ మ్యాచ్‌లో అపశృతి.. స్పెడర్‌క్యామ్ కిందపడటంతో ఆగిపోయిన మ్యాచ్‌

Rajasthan : రాజస్థాన్‌(Rajasthan) లోని జైపూర్‌(Jaipur) లో రాజస్థాన్‌ రాయల్స్‌(Rajasthan Royals) - లక్నో సూపర్‌ జయింట్స్‌(Lucknow Super Giants) మధ్య ఐపీఎల్(IPL) మ్యాచ్‌ జరుగుతుండగా ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. సయాయి మాన్‌సింగ్‌ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఒక్కసారిగా స్పైడర్‌కేమ్‌ కింద పడిపోయింది. దీంతో ఆ మ్యాచ్‌ సుమారు 7 నిమిషాల పాటు ఆగిపోయింది. మొదటి ఓవర్లోనే రెండు బంతిలు వేశాక ఈ ఘటన జరిగింది. దీంతో అక్కడి సిబ్బంది దాన్ని తొలగించాక మళ్లీ మ్యాచ్ మొదలైంది.

Also Read : IPL: ధోని ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడా?

Advertisment
Advertisment
తాజా కథనాలు