IPL-2024 : ఐపీఎల్ మ్యాచ్లో అపశృతి.. స్పెడర్క్యామ్ కిందపడటంతో ఆగిపోయిన మ్యాచ్ రాజస్థాన్లోని జైపూర్లో రాజస్థాన్ రాయల్స్ - లక్నో సూపర్ జయింట్స్ మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుండగా స్పైడర్కెమ్ కిందపడిపోయింది. దీంతో మ్యాచ్ ఏడు నిమిషాల పాటు ఆగిపోయింది. అక్కడున్న సిబ్బంది దాన్ని తొలగించాక మళ్లీ మ్యాచ్ను కొనసాగించారు. By B Aravind 24 Mar 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Rajasthan : రాజస్థాన్(Rajasthan) లోని జైపూర్(Jaipur) లో రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) - లక్నో సూపర్ జయింట్స్(Lucknow Super Giants) మధ్య ఐపీఎల్(IPL) మ్యాచ్ జరుగుతుండగా ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. సయాయి మాన్సింగ్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో ఒక్కసారిగా స్పైడర్కేమ్ కింద పడిపోయింది. దీంతో ఆ మ్యాచ్ సుమారు 7 నిమిషాల పాటు ఆగిపోయింది. మొదటి ఓవర్లోనే రెండు బంతిలు వేశాక ఈ ఘటన జరిగింది. దీంతో అక్కడి సిబ్బంది దాన్ని తొలగించాక మళ్లీ మ్యాచ్ మొదలైంది. #RRvsLSG Total entertainment!! 😁 Hardest kite to fly!!! #spidercam @JioCinema pic.twitter.com/NgK9pEnogf — Dr. Bharat Pursuwani (@bharatpursuwani) March 24, 2024 Also Read : IPL: ధోని ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడా? #cricket-news #rajasthan-royals #ipl-2024 #lucknow-super-giants #telugu-news సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి