బీజాపూర్ ఎన్‌కౌంటర్‌పై మావోయిస్ట్ పార్టీ బహిరంగ లేఖ

ఛత్తీష్‌గడ్‌ ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. విచక్షణారహితంగా కాల్పులు జరిపడంతో 24 మంది గ్రామస్తులు గాయపడ్డారని మండిపడ్డారు. దీనికి నిరసనగా ఫిబ్రవరి 18న బీజాపూర్, సుక్మా, దంతెవాడ జిల్లాల్లో బంద్‌కు పిలుపునిస్తున్నట్లు బహిరంగ లేఖలో తెలిపారు.

New Update
maoist in karnataka

maoist in karnataka Photograph: (maoist in karnataka)

చత్తీష్‌ఘడ్‌లోని బీజాపూర్‌ జిల్లాలో కొన్ని రోజుల క్రితం జరిగిన ఎన్‌కౌంటర్‌పై మావోస్టులు బహిరంగ లేఖ విడుదల చేశారు. మహారాష్ట్ర నేషనల్ పార్క్ ఏరియాలో జరిగిన ఎన్కౌంటర్‌పై గురువారం మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది. బీజాపూర్‌లో చంపబడిన 31 మందిలో 21 మంది మావోయిస్టులు తమ సహచరులని లేఖలో పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: TG News: రేవంత్ ఖబర్దార్.. మోదీపై నీచమైన వ్యాఖ్యలు చేస్తావా? సీఎంకు ఏలేటి మహేశ్వర రెడ్డి వార్నింగ్!

విచక్షణారహితంగా కాల్పులు జరిపి 24 మంది గ్రామస్తులను పోలీసులు గాయపరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటనకు నిరసనగా, నక్సలైట్లు ఫిబ్రవరి 18న బీజాపూర్, సుక్మా మరియు దంతెవాడ జిల్లాల్లో బంద్‌కు పిలుపునిస్తున్నట్లు బహిరంగ లేఖలో తెలిపారు. మావోయిస్టుల సౌత్ సబ్ జోనల్ బ్యూరో ప్రతినిధి సమతా పేరుమీద మావోయిస్టు పార్టీ ఈ లేఖ విడుదల చేసింది.

ఇది కూడా చదవండి: Sukesh Chandrashekar love letter : హీరోయిన్‌‌కి జైలు నుంచి లవ్ లెటర్.. లవర్స్ డే కానుకగా ప్రైవేట్ జెట్

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు