Hidma encounter : హిడ్మా ఎన్కౌంటర్ ద్రోహుల పనే...మావోయిస్టుల సంచలన లేఖ
హిడ్మా ఎన్ కౌంటర్ పై మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది. ఈ ఎన్ కౌంటర్ కు నమ్మక ద్రోహమే కారణమని తేల్చి చెప్పింది. ఒక కలప వ్యాపారి, ఐటీడీఏ కాంట్రాక్టర్, బిల్డర్లు నమ్మించి మోసం చేశారని ఆరోపించింది. కాగా హిడ్మా మృతికి ప్రతీకారం తీర్చుకుంటామన్నారు.
Maoists: మావోయిస్టుల సంచలన ప్రకటన..జనవరి 1న సామూహికంగా లొంగిపోతాం
మావోయిస్టు పార్టీ సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు ఆయుధ విరమణపై ఓ తేదీని ప్రకటించింది. జనవరి 1న ఆయుధాలను విడిచి సామూహికంగా లొంగిపోతామని తెలిపారు. ఒక్కొక్కరు బదులుగా అందరం ఒకేసారి లొంగిపోతామని వెల్లడించడం సంచలనంగా మారింది.
Maoist Devji: మావోయిస్టులకు బిగ్ షాక్...పోలీసుల అదుపులో దేవ్జీ.. ?
మావోయిస్టు పార్టీకి మరో మరో బిగ్ షాక్ తగిలింది. మావోయిస్టు పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు దేవ్జీతో పాటు మరో 50 మంది మావోయిస్టులు పోలీసుల అదుపులో ఉన్నారని తెలుస్తోంది. ఈ మేరకు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ(డీకేఎస్జడ్సీ) ఒక సంచలన ప్రకటన చేసింది.
Maoist Party: మావోయిస్టు పార్టీ బిగ్ షాక్.. లొంగిపోయిన మరో 37 మంది మావోయిస్టులు
మావోయిస్టు పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. సరెండర్ అయిన వాళ్లలో ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు ఉన్నట్లు డీజీపీ తెలిపారు.
Maoist leaders : పోలీసుల అదుపులో మావోయిస్టు అగ్రనేతలు దేవ్జీ , రాజిరెడ్డి..కోర్టులో సంచలన పిటిషన్
మావోయిస్ట్ అగ్ర నేతలు, పార్టీ కార్యదర్శి దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి. కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ మేరకు తెలంగాణకు చెందిన గంగాధర్ అనే వ్యక్తి ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Maoist Leader Surrender: మావోయిస్టులకు మరో షాక్..సికాస నేత బండి ప్రకాశ్ లొంగుబాటు
మావోయిస్ట్ పార్టీకి మరోసారి భారీ షాక్ తగిలింది. తెలంగాణకు చెందిన మావోయిస్టు పార్టీ ముఖ్యనేత సికాస కార్యదర్శి బండి ప్రకాష్ అలియాస్ ప్రభాత్ పోలీసులకు సరెండర్ అయ్యారు. ఈరోజు (మంగళవారం) తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో బండి ప్రకాష్ లొంగిపోయారు.
Maoist Party: మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ...మిగిలింది 500 మందే (నా)?
దశాబ్ధాల మావోయిస్టు ఉద్యమం ముగింపు దశకు చేరుకుంది. గడచిన కొన్ని రోజులుగా కేంద్రప్రభుత్వం చేపట్టిన ఆఫరేషన్ కగార్ నేపథ్యంలో కేంద్ర కమిటీ సభ్యులు అనేకమంది మృత్యువాత పడ్డారు. తాజాగా పలువురు నాయకులు లొంగిపోవడంతో ఉద్యమంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి.
/rtv/media/media_files/2026/01/26/fotojet-7-2026-01-26-14-57-27.jpg)
/rtv/media/media_files/2025/12/05/fotojet-2025-12-05t121223401-2025-12-05-12-13-05.jpg)
/rtv/media/media_files/2025/10/26/71-maoists-surrender-to-police-in-chattisgarh-2025-10-26-19-51-57.jpg)
/rtv/media/media_files/2025/11/28/fotojet-2025-11-28t070904713-2025-11-28-07-09-40.jpg)
/rtv/media/media_files/2025/11/22/maoists-2025-11-22-17-24-10.jpg)
/rtv/media/media_files/2025/11/20/fotojet-2025-11-20t131257670-2025-11-20-13-14-23.jpg)
/rtv/media/media_files/2025/10/28/maoists-sikasa-leader-bandi-prakash-surrenders-2025-10-28-10-40-58.jpg)
/rtv/media/media_files/2025/10/18/an-irreparable-blow-to-the-maoist-party-2025-10-18-13-06-10.jpg)