Trump Tariffs: ట్రంప్ టారీఫ్ ల వల్ల ప్రాబ్లెమ్ లేదు- భారత్

అమెరికా అధ్యక్షుడు భారత్ పై విధించిన 26 శాతం సుంకాలు ఎదురుదెబ్బ కాదని అంటున్నారు కేంద్ర ప్రభుత్వంలో ని ఓ సీనియర్ అధికారి. సుంకాల వాణిజ్యశాఖ విశ్లేషిస్తోందని..అది మిశ్రమ ఫలితంగానే తేలవచ్చని చెబుతున్నారు.

New Update
usa

Trump Tariffs

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పలు దేశాల పై ప్రతీకార సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ అర్థరాత్రి నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. వైట్‌ హౌస్‌ లోని రోజ్‌ గార్డెన్‌ లో నిర్వహించిన ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ లో ఈ విషయాలు వెల్లడించారు. దీనిని  ట్రంప్‌ లిబరేషన్‌ డే  గా వర్ణించారు. అమెరికా భవిష్యత్తు అమెరికన్ల చేతుల్లోనే ఉందని.. ఇతర దేశాలు తమ పై విధిస్తున్న సుంకాల్లో తాము సగమే విధిస్తున్నట్లు తెలిపారు. అలాగే భారత్‌ పై 26 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్‌ ప్రకటించారు. తనకు మోడీ గొప్ప స్నేహితుడని,అయితే భారత్‌ అమెరికాతో సరైన విధంగా వ్యవహరించడం లేదని తెలిపారు. 52 శాతం సుంకాలను విధిస్తోందని...అందుకే తాము 26శాతం సుంకాలు విధించాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. 

ఇదేమీ ఎదురు దెబ్బ కాదు...

ట్రంప్ టారీఫ్ వల్ల పెద్దగా నష్టమేమీ లేదని అంటున్నారు కేంద్ర ప్రభుత్వంలోని ఓ సీనియర్ అధికారి. దీనిని తాము ఎదురు దెబ్బగా భావించడం లేదని చెబుతున్నారు. ప్రతీకార సుంకాలపై కేంద్ర వాణిజ్య శాఖ విశ్లేషణ ప్రారంభించిందని తెలిపారు. ట్రంప్ టారీఫ్ లవలన భారత దేశంపై ఎంత ప్రబావం ఉంటుందని అంచనా వేస్తున్నారని చెప్పారు. అమెరికా ప్రస్తుతం చాలా ఆందోళనగా ఉంది. దీన్ని ఏ దైశమైనా తగ్గించగలిగితే...ట్రంప్ కూడా సుంకాల తగ్గింపుకు ఆలోచిస్తారని అంటున్నారు. అందువల్ల ఇది మిశ్రమ ఫలితమే తప్ప నష్టమేమీ లేదని ఉన్నతాధికారి చెప్పుకొచ్చారు. ట్రంప్‌ విధించిన 26 శాతం టారిఫ్‌లో.. 10 శాతం సుంకం ఏప్రిల్‌ 5 నుంచి అమల్లోకి వస్తుందని సదరు అధికారి తెలిపారు. మిగతా 16 శాతం ఏప్రిల్‌ 10 నుంచి విధించనున్నట్లు చెప్పారు. 

 today-latest-news-in-telugu | india | usa | trump tariffs

Also Read: Sanju Samson: రాజస్థాన్ కెప్టెన్ గా ఇకపై సంజూ..కీపింగ్ కు ఓకే..

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

🔴Pahalgam Terrorist Attack: కశ్మీర్ లో హైటెన్షన్.. కొనసాగుతోన్న ఉగ్రవాదుల వేట!

జమ్ము కశ్మీర్‌లో అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గాం ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఈ భీకర ఘటనలో 27 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి లైవ్ అప్‌డేట్స్ తెలుసుకోడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

author-image
By Manoj Varma
New Update
Terrorist Attack In Kashmir

Terrorist Attack In Kashmir

Also Read: ఈ సారి సైన్యం కాదు.. పర్యాటకులే టార్గెట్.. ఉగ్రమూకల కొత్త వ్యూహం అదేనా?

Also Read: ఏ బొక్కలో దాక్కున్న తప్పించుకోలేరు.. ఉగ్రవాదుల వేటకు రంగంలోకి ధ్రువ్ హెలీకాప్టర్లు!

🔴Pahalgam Terrorist Attack: 

జమ్ము కశ్మీర్‌(Jammu-Kashmir)లో మరోసారి ఉగ్రవాద దాడి(Terrorist Attack) కలకలం రేపింది. అనంత్‌నాగ్ జిల్లా(Anantnag District) పహల్గాం(Pahalgam) ప్రాంతంలోని బైసరన్(Baisaran) వద్ద మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో పర్యాటకులపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా  కాల్పులకు పాల్పడ్డారు. ఈ దాడిలో ఇప్పటివరకు 27 మంది ప్రాణాలు కోల్పోగా, 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. అయితే, ఉగ్రవాదులు ప్రత్యేకంగా హిందువులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. దాదాపు 40 మంది పర్యాటకులు ఉన్నప్పుడు, అటవీ ప్రాంతం నుంచి అకస్మాత్తుగా దూసుకువచ్చిన తీవ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. దుండగుల దాడితో కొంతమంది అక్కడికక్కడే మృతిచెందగా, గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితులు సహాయం కోరుతూ పంపిన వీడియోలు హృదయాన్ని కలిచివేస్తున్నాయి. ఈ ఘటనపై తాజా సమాచారాన్ని తెలుసుకోవాలంటే లైవ్ అప్‌డేట్స్‌ను ఇక్కడ ఫాలో అవ్వండి.

Also Read: సరిహద్దుల్లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఇండియాలోకి అక్రమంగా చొరబడేందుకు!

Also Read: శ్రీనగర్‌లో చిక్కుకుపోయిన 80 మంది తెలంగాణ పర్యటకులు

 

  • Apr 23, 2025 15:29 IST

    ALH Dhruv Choppers: ఏ బొక్కలో దాక్కున్న తప్పించుకోలేరు.. ఉగ్రవాదుల వేటకు రంగంలోకి ధ్రువ్ హెలీకాప్టర్లు!

    జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాద దాడి తర్వాత భారత సైన్యం అలర్ట్ అయింది.  అత్యంత శక్తివంతమైన ధ్రువ్ హెలికాప్టర్లలో ఒకదాన్ని శ్రీనగర్ పరిసర ప్రాంతాలలో ఎగరడానికి అనుమతించింది.  

    ALH Dhruv choppers
    ALH Dhruv choppers

     



  • Apr 23, 2025 15:28 IST

    J&K Terror Attack: సరిహద్దుల్లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఇండియాలోకి అక్రమంగా చొరబడేందుకు!

    జమ్మూకశ్మీర్ లో పర్యటకులపై ఉగ్రవాదుల కాల్పులు కలకలం రేపాయి. అయితే ఈ కాల్పుల వెనుక పహల్‌గాం ఉగ్రదాడి వెనుక లష్కరే తోయిబా టాప్ కమాండర్ సైఫుల్లా సాజిద్ జట్ హస్తం ఉండొచ్చంటూ నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

    terror attack in j and k
    terror attack in j and k

     



  • Apr 23, 2025 15:27 IST

    Telangana: శ్రీనగర్‌లో చిక్కుకుపోయిన 80 మంది తెలంగాణ పర్యటకులు

    తెలంగాణ జిల్లాల నుంచి పలువురు శ్రీనగర్‌కు పర్యటనకు వెళ్లారు. పహల్గాంలో ఉగ్రదాడి జరడంతో వీళ్లు ఆందోళనకు గురవుతున్నారు. అక్కడ ఓ హోటల్‌లో దాదాపు 80 మంది తెలంగాణ పర్యటకులు చిక్కుకుపోయారు.

    80- telangana -tourists- stranded in- srinagar -hotel
    80- telangana -tourists- stranded in- srinagar -hotel

     



  • Apr 23, 2025 15:27 IST

    Pahalgam Terrorist Attack: విదేశీ అతిథుల సమయంలోనే ఉగ్రదాడులు.. నాడు క్లింటన్‌.. నేడు జేడీ వాన్స్‌!

    దేశంలో విదేశీ అతిథుల పర్యటన సమయంలోనే ఉగ్రదాడులు జరిగాయి. అమెరికా అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ న్యూఢిల్లీ పర్యటనలో ఉన్నప్పుడు జరగ్గా.. ఇప్పుడు జేడీ వ్యాన్స్ పర్యటనలో ఉండగా జరిగింది. కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయం చేయాలనే ఈ దాడులు చేశాయని భావిస్తున్నారు.

    Bill Clinton india
    Bill Clinton india

     



  • Apr 23, 2025 15:26 IST

    Pahalgam Terrorist Attack: ఉగ్రదాడి.. ఇంటెలిజెన్స్‌ హెచ్చరికలను పట్టించుకోలేదా ?

    పహల్గాం ఉగ్రదాడి ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. అయితే ఈ ఉగ్రదాడి కదలికలపై ముందే హెచ్చరించినా కూడా అధికారులు దీన్ని ఆపడంలో విఫలమయ్యారా ? అనే సందేహాలు వస్తున్నాయి. పూర్తి సమాచారం కోసం టైటిల్‌ పై క్లిక్ చేయండి.

    Amit shah
    Amit shah

     



  • Apr 23, 2025 15:25 IST

    Pahalgam Terrorist Attack: ఆ దుర్మార్గులను వదిలిపెట్టం.. దేశం మొత్తానికి ఇదే నా హామీ.. అమిత్ షా సంచలన ప్రకటన!

    పహల్గాం ఉగ్రదాడిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు. ఉగ్రదాడిని చూసి ప్రతీ భారతీయుడు బాధను అనుభవిస్తున్నాడని.. దీన్ని వర్ణించలేమని అన్నారు. అమాయక ప్రజలను చంపిన ఉగ్రవాదులందరినీ వదిలిపట్టేది లేదని స్పష్టం చేశారు.

    Amit Shah
    Amit Shah

     



  • Apr 23, 2025 15:24 IST

    Pahalgam Terrorist Attack: ఉగ్రదాడిలో మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా

    జమ్మూ కశ్మీర్‌లో పహల్గామ్‌లో టూరిస్ట్‌లపై జరిగిన ఉగ్రదాడిలో 28 మృతి చెందారు. ఈ కుటుంబాలకు జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. తీవ్ర గాయాలు అయిన వారికి రూ.2 లక్షలు, స్వల్ప గాయాలు అయిన వారికి రూ.లక్ష ఇస్తామని తెలిపారు. 

    Jammu Attack
    Jammu Attack

     



  • Apr 23, 2025 15:23 IST

    Asaduddin Owaisi: 'వాళ్లని వదలొద్దు'.. ఉగ్రదాడిపై అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు

    పహల్గాం ఉగ్రదాడి(Pahalgam Terrorist Attack)పై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. యూరీ, పుల్వామా కన్నా ఇది తీవ్రంగా ఖండించదగిన దాడి అంటూ వ్యాఖ్యానించారు. దీనికి బాధ్యులైన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

    Asaduddin Owaisi
    Asaduddin Owaisi

     



  • Apr 23, 2025 15:21 IST

    Pahalgam Terrorist Attack: అమెరికా నుంచి ఫ్యామిలీ ట్రిప్.. మరో మృతుడు కుటుంబం కన్నీటి గాథ

    పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన బితాన్‌ మృతి చెందాడు. అమెరికాలోని ఫ్లోరిడాలో ఉంటున్న బితాన్ ఇటీవల సొంతూరు వచ్చి వెకేషన్‌కి భార్య, కొడుకుతో వెళ్లారు. ఈ క్రమంలో ఉగ్రదాడికి బలైయ్యాడు. కుమారుడు, భార్య ప్రాణాలతో బయటపడ్డారు.

    west bengal software dead
    west bengal software dead

     



  • Apr 23, 2025 15:21 IST

    Pahalgam Terrorist Attack: ఉగ్రదాడికి పాల్పడిన దుర్మార్గులు వీరే.. ఫొటోలు విడుదల చేసిన అధికారులు

    జమ్మూ కశ్మీర్‌లో పహల్గామ్‌లో టూరిస్ట్‌లపై జరిగిన టెర్రర్ ఎటాక్‌‌లో 28 మంది మృతి చెందారు. క్రూరంగా మతం, పేర్లు అడిగి టూరిస్ట్‌లను చంపేసిన ఆ దుర్మార్గుల ఫొటోలను అధికారులు విడుదలు చేశారు. స్కెచ్‌లతో గీసిన ఆ టెర్రరిస్ట్‌ల ఫొటోలను రిలీజ్ చేశారు. 

    Pahalgam Attack



  • Apr 23, 2025 15:14 IST

    పహల్గాంలో ఉగ్రవాదుల కోసం కొనసాగుతోన్న భద్రతా దళాల వేట



  • Apr 23, 2025 14:51 IST

    పహల్గాంలో భద్రతను పర్యవేక్షిస్తున్న హోంమంత్రి అమిత్ షా



  • Apr 23, 2025 14:36 IST

    ఉగ్రదాడిలో మరణించిన వారికి కేటీఆర్ నివాళి



  • Apr 23, 2025 14:32 IST

    ఖండించిన కేఏ పాల్



  • Apr 23, 2025 14:31 IST

    ఉగ్రదాడిని ఖండించిన సీతక్క.. కఠినంగా శిక్షించాలని డిమాండ్



  • Apr 23, 2025 14:16 IST

    మృతుల డెడ్ బాడీలను శ్రీనగర్ ఎయిర్పోర్ట్ కు తరలిస్తున్న భద్రతా బలగాలు



  • Apr 23, 2025 14:04 IST

    విదేశీ అతిథుల సమయంలోనే ఉగ్రదాడులు.. నాడు క్లింటన్‌.. నేడు జేడీ వాన్స్‌!

    దేశంలో విదేశీ అతిథుల పర్యటన సమయంలోనే ఉగ్రదాడులు జరిగాయి. అమెరికా అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ న్యూఢిల్లీ పర్యటనలో ఉన్నప్పుడు జరగ్గా.. ఇప్పుడు జేడీ వ్యాన్స్ పర్యటనలో ఉండగా జరిగింది. కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయం చేయాలనే ఈ దాడులు చేశాయని భావిస్తున్నారు.

    Bill Clinton india
    Bill Clinton india

     



  • Apr 23, 2025 13:42 IST

    పహల్గాంలో పుట్టిన రోజు, షూటింగ్ జరుపుకున్నా.. ట్విట్టర్లో విజయ్ దేవరకొండ ఎమోషనల్ ట్వీట్



  • Apr 23, 2025 13:41 IST

    ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి మీనాక్షి నటరాజన్, కాంగ్రెస్ నేతల నివాళి



  • Apr 23, 2025 13:40 IST

    రాజ్‌నాథ్‌తో ముగిసిన త్రివిధ దళాధిపతుల సమావేశం

    • త్రివిధ దళాలను అప్రమత్తంగా ఉండాలన్న రాజ్‌నాథ్‌  
    • LOC, కశ్మీర్‌ లోయలో బలగాలను అప్రమత్తం చేసిన కేంద్రం



  • Apr 23, 2025 13:18 IST

    ఆ దుర్మార్గులను వదిలిపెట్టం.. దేశం మొత్తానికి ఇదే నా హామీ.. అమిత్ షా సంచలన ప్రకటన!



  • Apr 23, 2025 13:09 IST

    ఉగ్రదాడిలో మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా

    జమ్మూ కశ్మీర్‌లో పహల్గామ్‌లో టూరిస్ట్‌లపై జరిగిన ఉగ్రదాడిలో 28 మృతి చెందారు. ఈ కుటుంబాలకు జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. తీవ్ర గాయాలు అయిన వారికి రూ.2 లక్షలు, స్వల్ప గాయాలు అయిన వారికి రూ.లక్ష ఇస్తామని తెలిపారు. 

    Jammu Attack
    Jammu Attack

     



  • Apr 23, 2025 13:08 IST

    ఉగ్రదాడి నుంచి త్రుటిలో తప్పించుకున్న బాలీవుడ్‌ జంట!

    జమ్మూకశ్మీర్‌ లోని పహల్గం లో జరిగిన ఉగ్రదాడిలో అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.ఈ దాడి నుంచి నటి దీపికాకాకర్‌ తన భర్త షోయబ్‌త్రుటిలో తప్పించకున్నారు.ఈ విషయం గురించి వారు స్వయంగా వెల్లడించారు.

    deeika
    deeika

     



  • Apr 23, 2025 13:08 IST

    'వాళ్లని వదలొద్దు'.. ఉగ్రదాడిపై అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు

    పహల్గాం ఉగ్రదాడిపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. యూరీ, పుల్వామా కన్నా ఇది తీవ్రంగా ఖండించదగిన దాడి అంటూ వ్యాఖ్యానించారు. దీనికి బాధ్యులైన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

    Asaduddin Owaisi
    Asaduddin Owaisi

     



  • Apr 23, 2025 13:07 IST

    అమెరికా నుంచి ఫ్యామిలీ ట్రిప్.. మరో మృతుడు కుటుంబం కన్నీటి గాథ

    పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన బితాన్‌ మృతి చెందాడు. అమెరికాలోని ఫ్లోరిడాలో ఉంటున్న బితాన్ ఇటీవల సొంతూరు వచ్చి వెకేషన్‌కి భార్య, కొడుకుతో వెళ్లారు. ఈ క్రమంలో ఉగ్రదాడికి బలైయ్యాడు. కుమారుడు, భార్య ప్రాణాలతో బయటపడ్డారు.

    west bengal software dead
    west bengal software dead

     



  • Apr 23, 2025 13:00 IST

    మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపేందుకు నేడు సాయంత్రం హైదరబాద్ నెక్లెస్ రోడ్ లో సంతాప ర్యాలీ.. పాల్గొననున్న పవన్



  • Apr 23, 2025 12:54 IST

    ఉగ్రదాడిని ఖండించిన బాబా రాందేవ్



  • Apr 23, 2025 12:41 IST

    కశ్మీర్ లో కొనసాగుతోన్న ఉగ్ర వాదులు వేట



  • Apr 23, 2025 12:38 IST

    ఉగ్రవాదుల దాడి జరిగిన ప్రాంతంలో భారీగా మోహరించిన సైనికులు



  • Apr 23, 2025 12:36 IST

    ఉగ్రదాడి అనుమానితులు

    Terror Attack



  • Apr 23, 2025 12:35 IST

    ఉగ్రదాడికి వ్యతిరేకంగా హైదరాబాద్ లో బీజేపీ నేతల ఆందోళన



  • Apr 23, 2025 12:23 IST

    ఉగ్రదాడికి పాల్పడిన దుర్మార్గులు వీరే.. ఫొటోలు విడుదల చేసిన అధికారులు

    జమ్మూ కాశ్మీర్‌లో పహల్గామ్‌లో టూరిస్ట్‌లపై జరిగిన టెర్రర్ ఎటాక్‌‌లో 28 మంది మృతి చెందారు. క్రూరంగా మతం, పేర్లు అడిగి టూరిస్ట్‌లను చంపేసిన ఆ దుర్మార్గుల ఫొటోలను అధికారులు విడుదలు చేశారు. స్కెచ్‌లతో గీసిన ఆ టెర్రరిస్ట్‌ల ఫొటోలను రిలీజ్ చేశారు. 

    Pahalgam Attack
    Pahalgam Attack

     



  • Apr 23, 2025 12:23 IST

    మృతులకు అమిత్ షా నివాళులు



  • Apr 23, 2025 12:22 IST

    ముగ్గురు టెర్రరిస్టుల ఊహాచిత్రాలు విడుదల



  • Apr 23, 2025 12:21 IST

    ఉగ్రవాదుల ఊహాచిత్రాలను విడుదల చేసిన అధికారులు



  • Apr 23, 2025 11:46 IST

    మూడు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించిన జనసేన



  • Apr 23, 2025 11:44 IST

    ఉగ్రదాడిని ఖండించిన అసదుద్దీన్ ఓవైసీ.. ఇది నిఘా వైఫల్యమని వ్యాఖ్యలు



  • Apr 23, 2025 11:42 IST

    బాధితుల కన్నీళ్లు



  • Apr 23, 2025 11:35 IST

    ప్రధాని టూర్ లో.. జేడీ వాన్స్ ఇండియాలో.. ముంబై తరహాలో ఉగ్రదాడి..టార్గెట్ ఎవరు?

    చాలా ఏళ్ళ తర్వాత జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు తెగబడి టూరిస్టులను చంపేశారు. ప్రధాని విదేశీ పర్యటనలో ఉండగా..అలాగే అమెరికా ఉపాధ్యక్షుడు భారత్ లో ఉండగా ఘటన జరిగింది.. దీంతో ఇరు దేశాలను టార్గెట్ చేశారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

    Pahalgam Terrorist Attack
    Pahalgam Terrorist Attack

     



  • Apr 23, 2025 11:32 IST

    శ్రీనగర్ లో మృతుల కుటుంబాలకు అమిత్ షా నివాళులు



  • Apr 23, 2025 11:31 IST

    జమ్ము & కశ్మీర్ లో ఉగ్రవాదులకు వ్యతిరేకంగా స్థానికుల ఆందోళన



  • Apr 23, 2025 11:30 IST

    అధికారులతో మోదీ అత్యవసర భేటీ!



  • Apr 23, 2025 11:29 IST

    ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి మనీష్ రంజన్ మిశ్రా తల్లి కన్నీళ్లు



  • Apr 23, 2025 11:28 IST

    అమిత్ షా నివాళులు



  • Apr 23, 2025 11:11 IST

    కాశ్మీర్ పై పాకిస్తాన్ ఆర్మీ ఛీఫ్ వ్యాఖ్యలు..వారం రోజులకు అటాక్..మాకేం సంబంధం లేదంటున్న రక్షణ మంత్రి

    కాశ్మీర్ పాక్ జీవనాడి...ఇది పాక్ ఆర్మీ ఛీఫ్ ఆసిమ్ మునీర్ చేసిన వ్యాఖ్యలు. కరెక్ట్ గా వారం రోజుల తర్వాత ఇక్కడ అటాక్ జరిగింది.దీంతో దాడికి ఫాక్ ఆర్మీ వ్యాఖ్యలే ఊతమిచ్చాయని నిఘా వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఉగ్రవాదులు రెచ్చిపోవడానికి పాక్ కారణమంటున్నారు.

     Pakistan army chief Asim Munir
    Pakistan army chief Asim Munir

     



  • Apr 23, 2025 11:10 IST

    టెర్రరిస్ట్‌ల దెబ్బకు ఆర్మీని చూసి కూడా బెదిరిపోయిన పర్యాటకులు!

    పహల్గాంలో ఉగ్రవాదులు దాడులు చేసి 26 మంది పర్యాటకుల్ని చంపేశారు. దొరికినవారిని దొరికినట్లు చంపేయడంతో మిగిలిన పర్యాటకులు హడలిపోయారు. వారిని కాపాడాటానికి వచ్చిన ఆర్మీ జవాన్లను చూసి కూడా వారు వణికిపోయారు.

    pahalgammm
    pahalgammm

     



  • Apr 23, 2025 11:06 IST

    ఉగ్రదాడి.. అమిత్ షా కు ఫోన్‌ చేసిన రాహుల్, ఖర్గే

    పహల్గాం ఉగ్రదాడి ఘటనపై కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే.. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు ఫోన్ చేసి మాట్లాడారు. ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరగాలని కోరారు.

    Kharge, Rahul Gandhi speak to Amit Shah, demand justice for victims' families
    Kharge, Rahul Gandhi speak to Amit Shah, demand justice for victims' families

     



  • Apr 23, 2025 10:59 IST

    Mohanlal Tweet



  • Apr 23, 2025 10:58 IST

    Kamal Haasan



  • Apr 23, 2025 10:57 IST

    Akshay Kumar



Advertisment
Advertisment
Advertisment