/rtv/media/media_files/2025/01/21/TiBypuw8Cs37nQlOGOe1.jpeg)
APPSC
ఏపీలో గ్రూప్-1 మెయిన్ పరీక్షకు సంబంధించి ఆప్షన్లు మార్చుకోవడానికి మరోసారి ఏపీపీఎస్సీ అవకాశం కల్పించింది. పరీక్ష రాసే అభ్యర్థులు మాధ్యమం, పోస్టులు, జోనల్ ప్రాధాన్యం, పరీక్ష కేంద్రాల వంటి వాటిలో మార్పులు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తోంది. మార్చి 26 నుంచి ఏప్రిల్ 2 వరకు ఈ మార్పులు చేసుకునే అవకాశాన్ని ఇస్తోంది. అభ్యర్థులు ఈ తేదీలోగా వెంటనే మార్చుకోండి. ఇదిలా ఉండగా.. ఇటీవల గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ను కూడా ఏపీపీఎస్సీ ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను నిర్వహించనుంది.
ఇది కూడా చూడండి: Betting Apps Anvesh: యూట్యూబర్ VR రాజాపై అన్వేష్ ఫైర్.. గడ్డి తింటున్నారంటూ ఆగ్రహం!
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల పేపర్లు
పేపర్-I - ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన సమకాలీన ఇతివృత్తాలు, అంశాలపై జనరల్ ఎస్సే
పేపర్-II - భారతదేశం, ఆంధ్రప్రదేశ్ చరిత్ర, సాంస్కృతిక, భౌగోళిక శాస్త్రం
పేపర్-III - రాజకీయాలు, రాజ్యాంగం, పాలన, చట్టం, నీతి
ఇది కూడా చూడండి: AP Man : అమెరికాలో ఆంక్షలు.. ఏపీ యువకుడు ఆత్మహత్య!
పేపర్-IV - భారతదేశం, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి
పేపర్-V - సైన్స్, టెక్నాలజీ, పర్యావరణ సమస్యలు
ఇది కూడా చూడండి: వీడు మగాడ్రా బుజ్జి.. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చి..జట్టును గెలిపించి!
ఇది కూడా చూడండి: Nicholas Pooran : భయంకరమైన హిట్టర్.. 29 ఏళ్లకే 600 సిక్సులు!