Jio: జియో కొత్త 5జీ బూస్టర్ ప్లాన్

జియో తన టెలికాం, మొబైల్ ఛార్జీలను వరుసగా సవరిస్తోంది. రీసెంట్‌గా టెలికాం ఛార్జీలను సవరించిన జియో ఇప్పుడు 5జీ డేటా బూస్టర్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. ఏ ప్రీపెయిడ్ ప్లాన్ కలిగి ఉన్నవారైనా ఈ బూస్టర్ ప్లాన్‌ను ఉపయోగించుకోవచ్చును.

New Update
Jio: జియో కొత్త 5జీ బూస్టర్ ప్లాన్

Jio New Plan: జియోలో కొత్త 5జీ బూస్టర్ ప్లాన్ వచ్చేసింది. జియోలో ఇప్పటివరకు చాలా రకాల ప్రీపెయిడ్ ప్లాన్‌లు ఉన్నాయి. వీటి మీద ఈ బూస్టర్ పలాన్‌ను ఉపయోగించుకోవచ్చును. ఏ ప్రీపెయిడ్ ప‌లాన్ అయినా ఈ అదను రీఛర్జ్ ఉపయోగించుకుని తన డేటాను పెంచుకోవచ్చును. ఈ కొత్త ప్లాన్ల ధర రూ.51, రూ. 101, రూ. 151 లుగా ఉంది. డేటా కోసం మాత్రమే రీఛార్జ్ ప్లాన్ చేయాల్సిన వారికి ఈ ప్లాన్‌లు ఉత్తమమైనవి.

కొత్తగా ప్రవేశ పెట్టిన ప్లాన్‌లు అన్నీ అపరమిత డేటాతో వస్తాయి. ఈ మూడు ప్లాన్‌లకు ప్రత్యేక వ్యాలిడిటీ లేదు. ఈ ప్లాన్‌ల చెల్లుబాటు మాత్రం యాక్టివ్ ప్లాన్ వ్యాలిడిటీపై ఆధారపడి ఉంటుంది. జియో వెబ్‌సైట్‌లో ట్రూ అన్‌లిమిటెడ్ అప్‌గ్రేడ్ సెక్షన్ కింద ఈ ప్లాన్‌లు లిస్ట్‌ అయ్యాయి. అయితే ఇవి రూ. 479, రూ. 1,899 ప్రీపెయిడ్ ప్లాన్‌లకు అనుకూలంగా లేవు. ప్రీపెయిడ్ ప్లాన్లు మూడింటిలో చౌకైన రూ. 51 ప్లాన్కు ఇది బాగా అనుకూలంగా ఉంది. దానికి ఈ కొత్త ప్లాన్ 3జీబీ 4జీ మొబైల్ డేటాను అందిస్తుంది. ఎవరైనా 5జీ కనెక్టివిటీ బాగా ఉన్న ప్రాంతంలో నివసిస్తున్నట్లయితే, అపరిమిత 5జీతో పాటుగా రూ.101 ప్లాన్‌ అయితే 6జీబీ 4జీ డేటా, రూ.151 ప్లాన్‌ అయితే 9జీబీ 4జీ డేటా పొందవచ్చు.

Also Read:Andhra Pradesh: ఈ నెల 22 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు..

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

🔴Live News: తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల..

Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

author-image
By Manoj Varma
New Update
BREAKING NEWS

breaking news

  • Apr 22, 2025 12:30 IST

    లిక్కర్​ స్కాంలో మరో కొత్త పేరు..ఎవరంటే?

    వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో కసిరెడ్డిని సిట్ విచారిస్తుంది.ఈ విచారణ సందర్భంగా పలువురి పేర్లు బయటకు వచ్చినట్లు తెలుస్తుంది. నిన్న రాత్రి నుంచి కసిరెడ్డిని సిట్​చీఫ్ రాజశేఖర్ విచారిస్తున్నారు. ఈ కేసులో బల్లం సుధీర్‌ అనే పేరు తెరపైకి వచ్చింది.



  • Apr 22, 2025 12:28 IST

    తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల.. ఈ లింక్‌తో డైరెక్ట్ రిజల్ట్స్!

    రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు. విద్యార్థులను తమ ఫలితాలను tgbie.cgg.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు.

    Read More



  • Apr 22, 2025 11:34 IST

    మావోయిస్టులకోసం కొనసాగుతున్న కూంబింగ్ ములుగు కర్రెగుట్టను చుట్టుముట్టిన భద్రతాబలగాలు

    తెలంగాణ గడ్డపై మావోయిస్టులు, భద్రతాబలగాలకు మధ్య భీకర పోరు జరగనుంది. ములుగు జిల్లా కర్రెగుట్టను పోలీసులు చుట్టుముట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే గుట్టచుట్టూ బాంబులు పెట్టినట్లు మావోయిస్టులు ప్రకటించగా ఏం జరగబోతుందనేది ఉత్కంఠ రేపుతోంది. 

    Maoists encounter
    Maoists encounter Photograph: (Maoists encounter )

     



  • Apr 22, 2025 11:33 IST

    మీ నాన్న లాగే నిన్ను కూడా చంపేస్తాం..బాబా సిద్ధిఖీ కుమారుడికి బెదిరింపులు!



  • Apr 22, 2025 11:32 IST

    జూన్ 14న గద్దర్ అవార్డులు...

    జూన్ 14న గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం ఉంటుందని తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (TFDC) చైర్మన్ దిల్ రాజ్ చెప్పారు.హెచ్ఐసీసీ వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అవార్డ్స్ కర్టెన్ రైజ్ కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది.

    Gaddar Awards
    Gaddar Awards

     



  • Apr 22, 2025 11:31 IST

    Oscar Awards 2026: ఈసారి ఏఐ మూవీలకు కూడా ఆస్కార్..

    ఆస్కార్ అవార్డుల వేడుకల వివరాలను అకాడమీ తాజాగా వెల్లడించింది. 98వ ఆస్కార్ అవార్డుల వేడుక 2026 మార్చి 15వ తేదీన జరగనున్నట్లు తెలిపింది. టెక్నాలజీని దృష్టిలో ఉంచుకుని ఈసారి ఏఐతో తీసిన సినిమాలను కూడా పరిగణనలోకి తీసుకోనున్నట్లు వెల్లడించింది.

    Oscars 2026



  • Apr 22, 2025 11:30 IST

    కూతురు కాళ్లు పట్టుకుంటే తల్లి పీక పిసికింది.. భార్య చేతిలో బలైన మరో భర్త!

    మెదక్‌లో మరో దారుణం జరిగింది. నామాపూర్‌లో మద్యానికిబానిసై వేధిస్తున్న జోగయ్యను భార్య నాగమ్మ తన కూతురి సాయంతో చంపేసింది. కూతురు కాళ్లు పట్టుకోగా నాగమ్మ గొంతుకు చీర చుట్టి కడతేర్చింది. నాగమ్మపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

    Read More



  • Apr 22, 2025 08:32 IST

    పోప్ ఫ్రాన్సిస్ డెత్ రిపోర్ట్ వచ్చింది...అందులో ఏముందంటే..

    పోప్ ఫ్రాన్సిస్ నిన్న తుది శ్వాస విడిచారు. ఆయన మరణానికి సంబంధించి ఈరోజు డెత్ రిపోర్ట్ వచ్చింది. పోప్ గుండెపోటుతో మృతి చెందారని..చనిపోయే ముందు ఆయన కోమాలోకి వెళ్ళారని డాక్టర్ ఆండ్రియా రిపోర్ట్ ను విడుదల చేశారు. 

    rome
    Pope Francis

     



  • Apr 22, 2025 08:31 IST

    రేపే ఏపీ టెన్త్‌ రిజల్ట్స్‌!

    ఏపీ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలను ఈ నెల23 న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కేవీ శ్రీనివాసులు రెడ్డి తెలిపారు.మన మిత్ర,వాట్సాప్‌ యాప్,లీప్ మొబైల్‌ యాప్‌ లలోనూ ఫలితాలు అందుబాటులో ఉంటాయి.

    Read More



  • Apr 22, 2025 08:30 IST

    స్కూళ్లకు వేసవి సెలవులు

    తెలంగాణలో విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేసవి సెలవులపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. విద్యా సంవత్సరం ముగింపు దశకు చేరుకోవడంతో, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, జూనియర్ కళాశాలల కోసం వేసవి సెలవుల తేదీలను అధికారికంగా ప్రకటించింది.



  • Apr 22, 2025 08:29 IST

    మహేష్ బాబుకు ఈడీ నోటీసులు.. రియల్ ఎస్టేట్ కంపెనీల కుంభకోణంలో బిగ్ షాక్!

    నటుడు మహేష్ బాబుకు ఈడీ బిగ్ షాక్ ఇచ్చింది. సురానా, సాయిసూర్య డెవలపర్స్ కేసులో ఏప్రిల్ 27న విచారణకు హాజరుకావాలంటూ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ రెండు కంపెనీల నుంచి యాడ్స్ చేసేందుకు మహేష్ రూ.3.4 కోట్లు తీసుకున్నట్లు ఈడీ గుర్తించింది. 



  • Apr 22, 2025 08:29 IST

    పదేళ్ల పిల్లలకూ బ్యాంక్ అకౌంట్లు..ఆర్బీఐ అనుమతి

    మైనర్లకు బ్యాంక్ అకౌంట్లు ఇవ్వరు. ఇప్పటివరకు గార్డియన్ ఎవరైనా ఉంటే మైనర్లకు అకౌంట్లు తెరవొచ్చును. కానీ తాజాగా ఆర్బీఐ పదేళ్ల వారు కూడా అకౌంట్లు ఓపెన్ చేసుకోవచ్చని చెప్పింది. దీనిపై మార్గదర్శకాలను విడుదల చేసింది. 

    RBI



  • Apr 22, 2025 08:28 IST

    కానిస్టేబుల్‌తో అక్రమ సంబంధం.. అడ్డొస్తున్నాడని కొడుకునే లేపేసిన పిన్ని!

    హుస్నాబాద్‌ సాయి ప్రకాష్ మిస్సింగ్ కేసులో మిస్టరీ వీడింది. కానిస్టేబుల్ శ్రీనివాసరావుతో అక్రమ సంబంధం పెట్టుకున్న ప్రకాష్‌ పిన్ని నిర్మల.. అలా చేయొద్దని చెప్పినందుకు సుపారీ గ్యాంగ్‌తో హత్య చేయించింది. ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. 

    tg crime
    tg crime Photograph: (tg crime)

     



  • Apr 22, 2025 08:27 IST

    నేడే తెలంగాణ ఇంటర్‌ రిజల్ట్స్

    తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యాలయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్‌ విడుదల చేయనున్నారు. ఈ ఫలితాలను వెబ్‌సైట్‌తో పాటు మొబైల్‌ ఫోన్‌లో కూడా రానున్నాయి.  

    Mallu Bhatti Vikramarka
    Mallu Bhatti Vikramarka

     



  • Apr 22, 2025 08:27 IST

    Ap-Telangana: బీ అలర్ట్‌...7 రోజులపాటు వర్షాలు..!

    ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి సంబంధించి భారత వాతావరణ శాఖ ఓ ముఖ్యమైన ప్రకటన చేసింది. 7 రోజులపాటూ.. ఏపీ, తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొంది.

    rains
    rains Photograph: (rains)

     



Advertisment
Advertisment
Advertisment