Pakistan Airport: పాకిస్థాన్‌లో ఎయిర్‌పోర్టులో దాడులు.. మరో ఉగ్రవాది హతం !

పాకిస్థాన్‌లో ఇస్లామిక్ పండితుడు, జమియత్ ఉలేమా-ఇ-ఇస్లాం నేత ముఫ్తీ అబ్దుల్‌ బాకీ నూర్జాయ్‌పై దాడి జరిగింది. ఆదివారం రాత్రి పాకిస్థాన్‌లోని క్వెట్టా ఎయిర్‌పోర్టులో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై కాల్పులకు పాల్పడ్డారు.

New Update
Jamiat Ulema-e-Islam Leader Mufti Abdul Baqi Noorzi

Jamiat Ulema-e-Islam Leader Mufti Abdul Baqi Noorzi

Pakistan Airport: పాకిస్థాన్‌లో ఇస్లామిక్ పండితుడు, జమియత్ ఉలేమా-ఇ-ఇస్లాం నేత ముఫ్తీ అబ్దు్‌ల్ బాకీ నూర్జాయ్‌పై దాడి జరిగింది. ఆదివారం రాత్రి పాకిస్థాన్‌లోని క్వెట్టా ఎయిర్‌పోర్టులో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై కాల్పులకు పాల్పడ్డారు. ఆ తర్వాత ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. అయితే క్వెట్టా ఎయిర్‌పోర్టులో జరిగిన దాడిలో ముఫ్తి అబ్దుల్‌ బాకీ మరణించినట్లు పాక్ జర్నలిస్టు అర్జూ కజ్మీ తన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. 

Also Read: విదేశీ పాడ్‌కాస్ట్‌లో మోదీ.. కాంగ్రెస్‌ తీవ్ర విమర్శలు

అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. మరోవైపు ఆదివారం రాత్రి క్వెట్టా ఎయిర్‌పోర్టు రోడ్డులో ముఫ్తీ అబ్దుల్‌పై దాడి జరిగినట్లు స్థానిక మీడియా తెలిపింది. అతనిపై కాల్పులు జరిపి పారిపోయారని.. ఆ తర్వాత ఆయన్ని ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొంది.  

Also Read: మాజీ అనొద్దు ఫ్లీజ్‌..మేమింకా విడిపోలేదు....సైరాభాను ఆసక్తికర వ్యాఖ్యలు

ఇదిలాఉండగా..

ముఫ్తీ అబ్దుల్‌ బాఖీకి ముందు భారత్ మోస్ట్‌ వాంటెడ్ ఉగ్రవాది హఫీజ్ సయీద్ సన్నిహితుడు అబూ కటల్‌ హత్యకు గురయ్యాడు. పంజాబ్‌లోని జీలం జిల్లాలో గుర్తు తెలియని దుండగులు అతడిని కాల్చి చంపారు. అబూ బటల్‌ ఉగ్రసంస్థ అయిన లష్కరే తోయిబాలో కీలకమైన సభ్యుడిగా ఉన్నారు. హఫీజ్‌ అతడిని లష్కరే తోయిబా ఆపరేషనల్ కమాండర్‌గా నియమించాడు. కొత్త వాళ్లని తమ సంస్థలోకి తీసుకొని ఉగ్రవాదులుగా మార్చడం, సరిహద్దులు దాటి చొరపడే ఆపరేషన్‌లు నిర్వహించడం అతడి బాధ్యత. అంతేకాదు రాజౌరి, రియాసి బస్సు దాడులకు కూడా అబూ కటల్ ప్రధాన సూత్రధారిగా ఉన్నారు. 

Also Read: శాంతి కోసం ప్రయత్నిస్తే..పాక్ నమ్మకం ద్రోహం చేసింది-ప్రధాని మోదీ

Also Read: మాజీ అనొద్దు ఫ్లీజ్‌..మేమింకా విడిపోలేదు....సైరాభాను ఆసక్తికర వ్యాఖ్యలు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

🔴Live News Updates: పాత వాహనాలకూ కొత్త రిజిస్ట్రేషన్ నంబర్లు

Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

author-image
By Lok Prakash
New Update
Live News Updates in Telugu

Live News Updates in Telugu

🔴Live News Updates:

TS: పాత వాహనాలకూ కొత్త రిజిస్ట్రేషన్ నంబర్లు

తెలంగాణలో నెంబర్ ప్లేట్లు మార్చాల్సిన టైమ్ వచ్చేసింది. పాతదే అయినా హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్ తప్పనిసరి చేసింది రవాణాశాఖ. సెప్టెంబర్ 30వ తేదీని గడువుగా నిర్ణయించింది. 

ts
High Security number plate

 

మీ వెహికల్ 2019 ఏప్రిల్ 1వ తేదీ కన్నా ముందు తయారైందా...అయితే అర్జంటుగా వెళ్ళి నంబర్ ప్లేట్ మార్చుకోండి.  పై తేదీ కన్నా ముందు తయారైన వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ బిగించుకోవాల్సిందేనని తెలంగాణ రవాణాశాఖ చెప్పింది.  దీనికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. వాహన రకాన్ని బట్టి నంబర్‌ ప్లేట్‌కు కనిష్ఠంగా రూ.320.. గరిష్ఠంగా రూ.800గా ఛార్జీలను ఖరారు చేసింది. నకిలీ నంబర్‌ ప్లేట్లకు అడ్డుకట్ట వేయడం, దొంగతనాలను అరికట్టడం, వాహనాలు రహదారి భద్రతలను దృష్టిలో ఉంచుకుని ఈ మార్పులు చేస్తున్నామని రవాణాశాఖ చెబుతోంది. సుప్రీంకోర్టు ఆదేశాల మరకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. 

కచ్చితంగా మార్చాల్సిందే..

పాత వాహనాలకు నంబర్ ప్లేట్ మార్చాల్సి బాధ్యత యజమానిదే అని తేల్చి చెప్పింది రవాణాశాఖ. హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ మార్చుకోకపోతే వాహనాలను అమ్మాలన్నీ, కొనాలన్నా సాధ్యం కాదని తెలిపింది. అలాగే బీమా, పొల్యూషన్ సర్టిఫికేట్ లాంటివి కూడా లభించవు. పైగా సెప్టెంబర్ తర్వాత కొత్త నంబర్ ప్లేట్లు కనిపించకపోతే కేసులు కూడా నమోదు చేయనున్నారు.  ఇక ఈ నంబర్ ప్లేట్లు వాహన తయారీ సంస్థలు తమ డీలర్ల దగ్గర కూడా చేయించుకోవచ్చును. దీనికి సంబంధించిన సమాచారం, నంబర్ ప్లేట్ ధరలు డీలర్ దగ్గర కనిపిచేలా చేయనున్నారు. వాహనదారులు ఈ ప్లేట్‌ కోసం www.siam.in వెబ్‌సైట్‌లో ..వాహన వివరాలు నమోదు చేసి బుక్‌ చేసుకోవాలి. కొత్త ప్లేట్‌ బిగించాక ఆ ఫొటోను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలి.

Also Read: Sai Sudarshan: చెండాడేశాడు భయ్యా.. చుక్కలు చూపించిన సుదర్శన్- ఎంత స్కోర్ చేశాడంటే?

Also Read:  Badminton: ఆసియా ఛాంపియన్ షిప్ లో పీవీ సింధు మొదటి విజయం

  • Apr 10, 2025 11:28 IST

    Stock Markets: టారీఫ్ లకు బ్రేక్..ఆసియా, వాల్ స్ట్రీట్ స్టాక్ మార్కెట్లో జోష్

    సుంకాలకు బ్రేక్ ఇస్తున్నామని అధ్యక్షుడు ట్రంప్ చెప్పడంతో స్టాక్ మార్కెట్లు పుంజుకున్నాయి. ఈరోజు ఆసియా మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. అమెరికాలో కూడా మార్కెట్లు రికార్డ్ స్థాయిలో లాభపడ్డాయి. మహావీర్ జయంతి కారణంగా భారత స్టాక్ మార్కెట్లకు సెలవు. 

    stock market
    stock market

     



  • Apr 10, 2025 11:27 IST

    ఒలింపిక్స్‌లో క్రికెట్.. దాయాది దేశం పాకిస్థాన్‌కు నో ఛాన్స్

    2028లో లాస్ ఏంజెల్స్‌లో జరిగే ఒలింపిక్స్‌లో టీ20 ఫార్మాట్‌లో క్రికెట్ ఆడనున్నాయి. మెన్స్, ఉమెన్స్ విభాగాల్లో 6 జట్లు కూడా ఆడుతాయి. టీమిండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్, సౌతాఫ్రికా ఆడుతాయి. పాక్‌కు ఛాన్స్ లేదు.

    LOS ANGELES CRICKET
    LOS ANGELES CRICKET Photograph: (LOS ANGELES CRICKET)

     



  • Apr 10, 2025 11:22 IST

    Bandi sanjay : కాంగ్రెస్ అంతరించిపోతున్న జాతి.. రేవంత్కు బండి సంజయ్ కౌంటర్

    సీఎం రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌ ల మధ్య డైలాగ్‌ వార్ నడుస్తోంది. అహ్మదాబాద్‌ వేదికగా ఏఐసీసీ మీటింగ్‌లో రేవంత్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.  తెలంగాణలో బీజేపీని కాలు కూడా పెట్టినివ్వనని..  బ్రిటిషర్ల కంటే బీజేపీ చాలా ప్రమాదకరమంటూ సీఎం కామెంట్స్ చేశారు.

    bandi-sanjay counter
    bandi-sanjay counter

     



  • Apr 10, 2025 11:21 IST

    HIV: జైలులోని 15 మంది ఖైదీలకు హెచ్‌ఐవీ పాజిటివ్

    ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా హరిద్వార్ జిల్లా జైలులో ఖైదీలకు పరీక్షలు నిర్వహించారు. 15 మంది ఖైదీలకు హెచ్ఐవి పాజిటివ్ ఉన్నట్లు తేలింది. దీంతో వెంటనే జైలు అధికారులు వారిని ప్రత్యేక బ్యారక్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

    Uttarkhand Jail in HIV
    Uttarkhand Jail in HIV Photograph: (Uttarkhand Jail in HIV)

     



  • Apr 10, 2025 11:20 IST

    MLC kavitha : పవన్ అనుకోకుండా డిప్యూటీ సీఎం... ఎమ్మెల్సీ కవిత సంచలనం!

    జనసేన అధినేత పవన్ కల్యాణ్ అనుకోకుండా డిప్యూటీ సీఎం అయ్యారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. పవన్ కళ్యాణ్ సీరియస్ పొలిటీషియన్ కాదని, ప్రజలు హిందీ నేర్చుకోవాలన్న పవన్  వ్యాఖ్యలపై స్పందనేంటని యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆమె ఈ విధంగా సమాధానమిచ్చారు.

    kavitha-pawan
    kavitha-pawan

     



  • Apr 10, 2025 08:52 IST

    ఎంతకు తెగించావ్ రా.. ప్రేమ పెళ్లి.. ఆరు నెలలకే..!

    జగిత్యాల కోరుట్లలో రజిత అనే వివాహిత మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అయ్యప్ప గుట్టపై మహిళ మృతదేహం కనిపించింది. పవన్ అనే వ్యక్తిని 6 నెలల కిందట ప్రేమించి పెళ్లి చేసుకుంది. అతనే రజితను చంపినట్లు ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

    Karimnagar Wife And Husband Incident🔴LIVE : ప్రేమపెళ్లి.. 6 నెలలకే కొట్టి చంపి | Jagtial News | RTV



Advertisment
Advertisment
Advertisment