/rtv/media/media_files/2025/04/02/EAK901lPAvpId6RHWsQA.jpg)
Forbes Billionaires List_ 2025 Photograph: (Forbes Billionaires List_ 2025)
ఫోర్బ్స్ బిలియనీర్ల 2025 జాబితా విడుదలైంది. గతేడాది టాప్ 10లో ఉన్న భారతీయ కుబేరుడు ముఖేష్ అంబానీ.. భారీగా ఆయన ఆస్తులు తగ్గి ఆ ప్లేస్ నుంచి మాయమైపోయాడు. 2025 జాబితా ప్రకారం ప్రపంచంలో 3,028 మంది బిలియనీర్లు ఉన్నారు. 2024 కంటే 247 మంది బిలియనీర్లు ఈఏడాది పెరిగారు. ఈ బిలియనీర్ల మొత్తం సంపద 16.1 ట్రిలియన్ డాలర్లు. ఇది 2024 కంటే దాదాపు 2 ట్రిలియన్ డాలర్లు ఎక్కువ. 2025 ఫోర్బ్స్ బిలియనీర్ జాబితాలో 902 మంది బిలియనీర్లతో అమెరికా అగ్రస్థానంలో ఉండగా, చైనాలో 516 మంది బిలియనీర్లు ఉన్నారు. ఇక భారతదేశం 205 మంది కుబేరులు ఉన్నారు. ఈ ఫోర్బ్స్ లిస్ట్లో ప్రపంచ కుబేరుడిగా ఎలన్ మస్క్ అగ్రస్థానంలో నిలిచాడు. ఆయన నికర ఆస్తుల విలువ 342 బిలియన్ల డాలర్లు. మెటా కంపెనీ ఓనర్ మార్క్ జుకర్బర్గ్ 216 బిలియన్ల డాలర్లు సంపదతో 2వ స్థానంలో ఉన్నాడు. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ 3వ ప్లేస్లో, ఒరాకిల్ యజమాని లారీ ఎల్లిసన్ నాల్గవ స్థానం దక్కించుకున్నారు.
Also read: Waqf Board Bill: ఇండియాలో ఆ 9లక్షల 40వేల ఎకరాల భూమి ఎవరిది.. వక్ఫ్ బోర్డ్ కథేంటి..?
After ranking as runner-up the past two years, Elon Musk reclaims the No. 1 spot on the 2025 #ForbesBillionaires list, our annual ranking of the planet’s wealthiest people. (Illustration: Neil Jamieson for Forbes) https://t.co/ZUwxidr1Cb
— ❤🎹 Ames 🎹❤ (@Ames2420) April 2, 2025
Hey dirty commie libs, how are those… pic.twitter.com/27OmovOv0f
#ForbesBillionaires List: Forbes has been scanning the globe for billionaires since 1987. We found 140 of them that first year. In 2025, 3,028 entrepreneurs, investors and heirs make up the ranking. Full list: https://t.co/PXL4f7mHno (Illustration by Neil Jamieson for Forbes) pic.twitter.com/IcBqGk4l5l
— Forbes (@Forbes) April 1, 2025
ఇక భారత్ విషయానికి వస్తే.. గత సంవత్సరం టాప్ 10లో ఉన్న అంబానీ, ఇప్పుడు 92.5 బిలియన్ డాలర్ల నికర విలువతో జాబితాలో 18వ స్థానంలో ఉన్నారు. అంబానీ నికర సంపద విలువ గత సంవత్సరం 116 బిలియన్ డాలర్లు ఉండగా.. 2025లో 92.5 బిలియన్ డాలర్లుకు పడిపోయింది, భారతీయ బిలియనీర్ల మొత్తం ఆస్తుల విలువ 941 బిలియన్ల డాలర్లు. గత ఏడాదితో పోలిస్తే ఇది తగ్గింది. మరో ఇండియన్ కుబేరుడు అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ 28వస్థానం దక్కించుకున్నారు. ఆయన మొత్తం ఆస్తుల విలువ 56.3 బిలియన్ డాలర్లు. ఇండియాలో అత్యంత రిచెస్ట్ ఉమెన్గా సావిత్రి జిందాల్ నిలిచారు. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఆమె 56వ స్థానంలో ఉన్నారు. OP జిందాల్ గ్రూప్ ఓనర్గా ఆమెకు 35.5 బిలియన్ డాలర్ల సంపద ఉంది. ఆమె ప్రపంచంలోనే ఆరవ అత్యంత ధనవంతురాలైన మహిళగా నిలిచింది.
Forbes just dropped its 2025 Billionaires List, and it’s rewriting the record books. There are now 3,028 billionaires controlling a massive $16.1 trillion in wealth, up nearly $2 trillion from last year.
— Boardroom (@boardroom) April 1, 2025
The ultra-wealthy are on the rise, with the U.S. leading the charge… pic.twitter.com/696VnTyqZz
Trump-Modi: మోడీ గొప్ప ప్రధాన మంత్రి..ట్రంప్ ప్రశంసలు!
భారత ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశిస్తూ..అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన చాలా తెలివైన వ్యక్తి అని,తనకు మంచి స్నేహితుడని పేర్కొన్నారు.మోడీ గొప్ప ప్రధాన మంత్రి అంటూ ప్రశంసలు కురిపించారు.
pm modi donald trump Photograph: (pm modi donald trump)
భారత ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశిస్తూ..అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన చాలా తెలివైన వ్యక్తి అని,తనకు మంచి స్నేహితుడని పేర్కొన్నారు. శుక్రవారం విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. మోడీ ఇటీవలే అమెరికాలో పర్యటించారు.
Also Read: Ap-Tg Weather Updates: తెలుగు రాష్ట్రాల్లో ఈ జిల్లాల ప్రజలు జర జాగ్రత్త...ఠారెత్తిస్తున్న ఎండలు!
ఆయన చాలా తెలివైన వ్యక్తి .మేమిద్దరం మంచి స్నేహితులం.మా మధ్య మంచి చర్చలు జరిగాయి. అవి ఇరు దేశాలకు ఉపయోగకరమైనవిగా భావిస్తున్నా.మీకు ..గొప్ప ప్రధాని ఉన్నారు. ఆ దేశంతో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. కానీ ఆ దేశంతో నాకున్న ఏకైక సమస్య సుంకాలు. ప్రపంచంలోనే అత్యధిక టారిఫ్ లు విధించే దేశాలలో ఇండియా ఒకటి . వారు బహుశా వాటిని గణనీయంగా తగ్గించబోతున్నారని నమ్ముతున్నా.
Also Read: Ugadi: ఉగాది పండుగ అసలు ఎందుకు జరుపుకుంటారు? ఉగాది పచ్చడికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి?
అయితే ఏప్రిల్ 2 న వారు మన దిగుమతులపై ఎంత సుంకాలు వసూలు చేస్తే..నేను వారి నుంచి అంతే వసూలు చేస్తా అని ట్రంప్ పేర్కొన్నారు. ఇటీవల మోడీ యూఎస్ లో పర్యటించిన సంగతి తెలిసిందే. సుంకాలు, వలసలు, ఇరుదేశాల వ్యూహాత్మక అంశాల పై ప్రధానంగా ఇరువురు నేతలు చర్చలు జరిపారు.
ఈ సందర్భంగా టారిఫ్ ల విషయంలో ఎవరికీ మినహాయింపు లేదని మోడీతో స్వయంగా చెప్పినట్లు ట్రంప్ తెలిపారు.ఈసందర్భంగా ఇరు దేశాలకు ఉపయోగకరంగా ఉండేలా..వాణిజ్య ఒప్పందం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
భారత్-యూఎస్ ట్రేడ్ అండ్ టారిఫ్ చర్చల్లోభారత్ ధృఢవైఖరిని ప్రదర్శించింది.కొన్ని వస్తువులపైటారిఫ్ కోతలకు అంగీకరించినప్పటికీ..దేశ ప్రయోజనాలకే ప్రథమ ప్రాధాన్యం ఇస్తోంది.సుంకాలు తగ్గించినంత మాత్రాన అమెరికా ఒత్తిడికి లొంగిపోయినట్లు కాదని కేంద్ర ప్రభుత్వ ఉన్నతస్థాయి అధికారి ఇటీవల మీడియాతో పేర్కొన్నారు.వ్యవసాయ ఉత్పత్తులైన వాల్ నట్స్, యాపిల్, బాదం వంటి వాటి పై తగ్గింపునకు సిద్ధంగాఉన్నట్లు తెలిపారు.
అయితే భారత్ లో వ్యవసాయరంగ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని గోధుమ,మొక్కజొన్న వంటి వాటి పై రాయితీకి అవకాశం లేదన్నారు.
Also Read: Priyanka Gandhi: వారికి దగ్గరయ్యేందుకు మలయాళం నేర్చుకుంటున్నాను అంటున్న ప్రియాంక!
Also Read: Israel-Netanyahu: ప్రతిదాడులు తప్పవు..లెబనాన్ కు నెతన్యాహు హెచ్చరికలు!
trump | modi | latest-news | telugu-news | america | bharat | latest-telugu-news | latest telugu news updates
Forbes Billionaires List: 2025లో ప్రపంచ కుబేరులు వీరే.. టాప్ 10 నుంచి మాయమైన ముఖేష్ అంబానీ
తేడాది టాప్ 10లో ఉన్న భారతీయ కుబేరుడు ముఖేష్ అంబానీ.. భారీగా ఆయన ఆస్తులు తగ్గి ఆ ప్లేస్ నుంచి మాయమైపోయాడు. Latest News In Telugu | బిజినెస్ | ఇంటర్నేషనల్ | నేషనల్
🔴Live News Updates: బీసీ రిజర్వేషన్ పై ఇక ధర్మయుద్ధమే... ఢిల్లీ ధర్నాలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
Stay updated with the Latest News In Telugu! Get breaking news, politics రాజకీయాలు | స్పోర్ట్స్ | ఇంటర్నేషనల్ | నేషనల్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | క్రైం Live News Updates
Myanmar: భూకంప శిథిలాల కింద నుంచి ఐదు రోజుల తర్వాత సజీవంగా 26 ఏళ్ల యువకుడు!
భారీ భూకంపంతో మయన్మార్ మృతుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతుంది.ఈ క్రమంలోనే రాజధాని నేపిడాలోని ఓ భవనం శిథిలాల కింద ఐదు రోజుల తరువాత 26 ఏళ్ల వ్యక్తిని గుర్తించారు.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
Japan: జపాన్ కనిపించకుండా పోనుందా..?
జపాన్ అభివృద్ధి చెందిన దేశం అయినా, నిత్యం భూకంపాలు, సునామీలతో సావాసం చేస్తుంటుంది.ఈ భూకంపాల వల్ల 2 లక్షల 98 వేల మంది చనిపోయే అవకాశం ఉన్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
Russia: అప్పుడు చైనా...ఇప్పుడు రష్యాలో కొవిడ్ తరహా మిస్టరీ వైరస్...!
రష్యాలో అంతుచిక్కని వైరస్ విజృంభిస్తున్నట్లు పలు వార్తాసంస్థలు పేర్కొంటున్నాయి. అక్కడి ప్రజలు తీవ్రమైన శ్వాసకోస సంబంధిత వ్యాధులతో ..దీర్ఘకాలిక జ్వరంతో బాధపడుతున్నారని తెలిపాయి. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
Myanmar Earthquake:మయన్మార్ను మరోసారి వణికించిన భూకంపం
మయన్మార్ ను మరోసారి భూకంపం వణికించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 4.5గా నమోదైంది.దీని ఆస్తి, ప్రాణ నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.మార్చి 28న సంభవించిన భూకంపం రిక్టర్ స్కేలుపై 7.7గా నమోదు అయ్యింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
Praveen: హైదరాబాద్లోనే ప్రవీణ్ను చంపేశారు.. కేఏ పాల్ సంచలన వీడియో!
Bird Flu : హైదరాబాద్ లో బర్డ్ ఫ్లూ కలకలం...శాంపిల్స్లో షాకింగ్న్యూస్
Toor Dal: కందిపప్పు ఒరిజినలా లేక నకిలీనా ఇలా గుర్తించండి
Jewelry: స్నేహితులకు వేసుకోవడానికి నగలు ఇస్తున్నారా.. అయితే ఇది తెలుసుకోండి
TGBIE: ఇంటర్ విద్యార్థులకు గుడ్న్యూస్.. అప్పటి నుంచే వేసవి సెలవులు