Godavari-Krishna : మహోగ్రరూపం దాల్చిన గోదావరి, కృష్ణా భారీ వర్షాల కారణంగా గోదావరి, కృష్ణా నదులు మహోగ్రరూపం దాల్చాయి. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి నీటిమట్టం 15.3 అడుగులకు చేరింది. కృష్ణానదిపై ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు 4.30 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. రేపు అధికారులు గేట్లు ఎత్తివేయనున్నారు. By B Aravind 28 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Heavy Water Flooded : భారీ వర్షాల (Heavy Rains) కారణంగా గోదావరి (Godavari), కృష్ణా నదులు (Krishna River) మహోగ్రరూపం దాల్చాయి. ధవళేశ్వరం బ్యారేజీ (Dowleswaram Barrage) వద్ద గోదావరి నీటిమట్టం 15.3 అడుగులకు చేరింది. 15.33 లక్షల క్యూసెక్కుల నీరును అధికారులు సముద్రంలోకి వదులుతున్నారు. లంక గ్రామాలు ముంపులోనే ఉన్నాయి. కృష్ణానదిపై ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు 4.30 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. దీని పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 873 అడుగులకు నీరు చేరింది. రేపు గేట్లు ఎత్తేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. Also Read: ఒలింపిక్స్లో బోణీ కొట్టిన భారత్.. షూటింగ్లో మను బాకర్కు కాంస్యం #dowleswaram-barrage #godavari #krishna #heavy-rains #telugu-news సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి