Godavari-Krishna : మహోగ్రరూపం దాల్చిన గోదావరి, కృష్ణా
భారీ వర్షాల కారణంగా గోదావరి, కృష్ణా నదులు మహోగ్రరూపం దాల్చాయి. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి నీటిమట్టం 15.3 అడుగులకు చేరింది. కృష్ణానదిపై ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు 4.30 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. రేపు అధికారులు గేట్లు ఎత్తివేయనున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-28T174015.135.jpg)